తెలంగాణం

ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28

Read More

24న మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన

భూ సమస్యలు, రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయిచింది. ఈ నెల 24న మండల కేంద్రాలు, 30న నియోజకవర్గ కేంద్రాలు, డిసెంబర్ 5న కలెక్టరేట్ల ముం

Read More

మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో రెండు కోట్ల నగదు సీజ్

మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో  రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్రలో నివాసం ఉంటు

Read More

గౌడన్నల సమస్యలు వింటే కడుపు తరుక్కుపోతోంది: షర్మిల

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. చిట్యాల మండలం దూతపల్లి వద్ద కల్లుగీత కార్మికులతో మాట్లాడిన షర్మిల.. వా

Read More

ఫాంహౌస్ కేసు: రెండో రోజు సిట్ విచారణకు శ్రీనివాస్

హైదరాబాద్ : ఫాం హౌస్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్వొకేట్ శ్రీనివాస్ రెండోరోజు విచారణకు హాజరయ్యారు. కమ

Read More

సీఆర్పీఎఫ్ సెక్యూరిటీతో మల్లారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ దాడులు

మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసులు,యూనివర్సిటీ, కాలేజీలతో పాటు సంబంధీకుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 7 గంటలుగా అధికారులు సోదాలు నిర్వహిస

Read More

దళిత బంధు కోసం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా

నల్లగొండ జిల్లా : దళితబంధు పథకం తమకు కూడా ఇవ్వాలంటూ అర్హులు ఆందోళన బాట పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం మంజూరు చేస్తుండటాన్ని న

Read More

కాంగ్రెస్ పార్టీకి హోంగార్డుగా తప్పుకుంటున్న : మర్రి శశిధర్ రెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్

Read More

అవ్వతాతల పెన్షన్ కట్ చేయడం క్షమించరాని నేరం: రేవంత్ రెడ్డి

కట్ చేసిన పెన్షన్లు పునరుద్ధరించాలి: రేవంత్ రెడ్డి హైదరాబాద్: మాటలు కోటలు దాటించడం… చేతలతో వాతలు పెట్టడం కేసీఆర్ నైజమని పీసీస

Read More

కొమురం భీం జిల్లా నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించిన పెద్దపులి

హమ్మయ్యా అక్కడి ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొమురంభీం జిల్లా వాసులను వణికించిన పెద్దపులి రాష్ట్ర సరిహద్దు దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. వా

Read More

కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్లో ఫుడ్ పాయిజన్

మహబూబాబాద్ జిల్లా:  కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనా

Read More

తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా భేటీ 

తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్య

Read More

బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని NSUI ధర్నా చేసింది. బస్సుల లేక తాము నిత్యం నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు రంగార

Read More