తెలంగాణం

ఆగస్టు నెలాఖరు నాటికి 80 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ప్రకటన    గత ఎన్నికల్లో లేట్‌‌గా ప్రకటించి నష్టపోయినం ఈ సారి బీఆర్ఎస్ కన్నా ము

Read More

కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్తే.. రేవంత్​కు వచ్చిన బాధేంటి?

రైతులు, ప్రజల కోసమే అక్కడికెళ్లారు రేవంత్ కామెంట్స్​పై బీఆర్ఎస్ ఎంపీల కౌంటర్ న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉంటే కాంగ్ర

Read More

సొంత రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతుంటే.. మహారాష్ట్రలో రాజకీయాలా: రేవంత్ రెడ్డి

ఢిల్లీ తెలంగాణ భవన్​లో ఎంపీ కోమటిరెడ్డితో కలిసి ధర్నా బీఆర్ఎస్ బంధయ్యేందుకే.. రైతు, దళిత, మైనార్టీ బంధులు : వెంకట్​రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు

Read More

కార్మిక కాలనీలకు  బురద నీళ్లు.. మంచినీళ్లు ఇవ్వడంలో సింగరేణి నిర్లక్ష్యం

    ఏటా వానాకాలం మురికి నీళ్లు సప్లయ్​     ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై యాజమాన్యం నిర్లక్ష్యం కోల్​బెల్ట్​/నస

Read More

వరంగల్లో ఒక్కో ఇంటికి రూ.50వేల దాకా నష్టం..సర్కారు ఇచ్చేది 3,800 మాత్రమే!

వరంగల్​లో ఒక్కో ఇంటికి  రూ.50వేల దాకా నష్టం నీటమునిగిన టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‍లు రిపేర్ల కోసం మెకానిక్‍ షాపులకు బండ్లు ఇంట

Read More

సదాశివపేటలో టమాటలు చోరీ...ఇనుప గ్రిల్స్​ వంచి

     10 బాక్సుల విలువ రూ.40 వేలు సదాశివపేట, వెలుగు: టమాట ధరలు పెరిగిపోవడంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని మార్కెట్​లో దొంగలు

Read More

స్కూల్​ ఆవరణలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

జిన్నారం, వెలుగు : సంగారెడ్డి జిల్లా జిన్నారం పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం  ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి ఓ గుర్తుతెలియని మహిళ ఆడ శిశు

Read More

రేట్ల కంట్రోల్​పై చేతులెత్తేసిన్రు...నియంత్రణ కమిటీలు పత్తా లేవు

టమాట, మిర్చి, బియ్యం, చక్కెర, బియ్యం కందిపప్పు ధరలు పైపైకి..  బ్లాక్ చేసి రేట్లు పెంచుతున్న హోల్​సేల్​వ్యాపారులు  ఎక్కువ ధరకు అమ్మిన

Read More

నేడు వరంగల్​లో గవర్నర్ పర్యటన

వరద బాధితులకు పరామర్శ నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుత    సందేహాలున్నందుకే బిల్లులు వెనక్కి పంపిన  నేను ఎవరికీ వ్యతిరేకం కాదు

Read More

రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప

Read More

రూ.80 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులు ఇక సర్కార్​కే... 11 రీజియన్లలో 1,404 ఎకరాల భూములు

ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాలు ఆర్టీసీ క్రాస్ ​రోడ్డులోని బస్ ​భవన్ విలువే రూ.650 కోట్లు! విలీనంతో అన్నీ సర్కారు అధీనంలోకి హైదరాబాద

Read More

ఫోన్ వద్దని మందలించినందుకు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

ప్రతి చిన్న విషయానికి పిల్లలు హర్ట్ అవుతున్నారు.  తల్లిదండ్రులు కొద్దిగా మందలిస్తే చాలు  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  ఇప్పుడు తాజాగా ఓ

Read More

తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ల బదిలీ..

రాష్ట్రంలో 417 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 31 రాత్రి తహసీల్దార్లను  బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించ

Read More