తెలంగాణం
మార్చురీలో డెడ్ బాడీని కొరికిన ఎలుకలు.. ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం..!
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఆదివారం (జులై 30న) రోజు పెంకు
Read Moreగురుకుల పాఠశాలలో ఆందోళన.. 60 మంది స్టూడెంట్స్ కి కండ్లకలక
వర్షాలు విజృంభిస్తున్న వేళ కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. జిల్లాల్లో పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కరీంనగర్లోని ఓ గుర
Read Moreతిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర
Read Moreట్రైన్ ఎక్కుతుండగా ప్రాణం పోయింది
జారిపడి వ్యక్తి మృతి టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తడికలపూడి రైల్వేస్టేషన్ లో ట్రైన్ ఎక్కుతూ జారిపడి ఓ వ్యక్తి
Read Moreపాలిటిక్స్ లోకి దిల్ రాజు.. ఎంపీగా పోటీ చేసే చాన్స్
పాలిటిక్స్ లోకి దిల్ రాజు ఎంపీగా పోటీ చేసే చాన్స్ బీఆర్ఎస్ నుంచా కాంగ్రెస్ నుంచా రెండు పార్టీలోనూ సత్సంబంధాలు సొంత జిల్లా నిజామాబాద్ నుంచి
Read Moreపార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్త..జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ
ఢిల్లీ : కేంద్రంలో మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. బీజేపీ
Read Moreతెలంగాణలో దోచుకున్న సొమ్మును మహారాష్ట్రలో పంచుతున్నరు : కిషన్ రెడ్డి
తెలంగాణలో దోచుకున్న సొమ్మును మహారాష్ట్రలో పంచుతున్నరు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం డీఎన్ఏ ఒక్కటే డబుల్ఇండ్ల పేరుతో కేసీఆర్మోసం చేసిండు బీజేపీ
Read Moreలంబాడీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం
వరదలపై కేంద్ర బృందం టూర్ స్టార్ట్ అయింది బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు 
Read Moreబీ ఫార్మసీ స్టూడెంట్ ఆత్మహత్య
ఖమ్మం జిల్లాలో ఘటన ఖమ్మం: ఖమ్మం రూరల్మండలం బారు గూడెం పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేటకు చెంది
Read Moreకేసీఆర్ భద్రాద్రి రాముడిని కూడా మోసం చేశారు: భట్టి విక్రమార్క
ఆయనను గద్దె దించమని వేడుకుంటున్నా రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం ప్రాజెక్టులు కట్టారు ఆయన డిజైన్లతోనే వరదలు సీఎల్పీ నేత భట్టి విక్రమా
Read Moreపార్లమెంట్ ముందు చిన్నయ్య బాధితురాలి ఆందోళన
ప్లకార్డు ప్రదర్శించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ ఢిల్లీ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ పార్లమెంటు మ
Read Moreనాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన నిర్ణయం
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన నిర్ణయం ఈఆర్వోల పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో కీలక మలుపు హైదరాబాద్ : మంత్రి
Read Moreబీఆర్ఎస్ సర్కార్కు పిండ ప్రదానం
చెన్నూరు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్ గ్రామంలోని వాగు ఒడ్డున బీఆర్ఎస్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిండప్రదానం చేసింది. క
Read More












