తెలంగాణం

ముగిసిన రామచంద్ర పిళ్లై ఈడీ విచారణ

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైని ఈ రోజు ఉదయం నుంచి ప్రశ్ని

Read More

న్యూజిలాండ్ లో సిరిసిల్ల చీరలకు ఫుల్ క్రేజ్

హైదరాబాద్: ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్ కు మరింత ప్రచారం కల్పిస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతన్నలు తయ

Read More

కేంద్రం ఎన్నో ఏళ్ల కలలను సాకారం చేస్తోంది

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో దశాబ్దాల కలలను సాకారం చేసుకుంటూ వెళుతుంటే.. బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ సీని

Read More

అధికారంలోకి రాగానే మాట మార్చిన కేసీఆర్

పెద్దపల్లి జిల్లా: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేసి చార్మినార్ లో పోటీ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 

Read More

బిడ్డకు సీఎం కేసీఆర్ నామకరణం..నెరవేరిన 9 ఏళ్ల కల

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తమ బిడ్డకు నామకరణం చేయించుకోవాలని ఆ దంపతులు అనుకున్నారు. ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇలా 9 ఏండ్లు గడిచిపోయాయి. చివరకు వారి

Read More

గన్ పార్క్ లో బహుజన బతుకమ్మ నిర్వహిస్తాం

హైదరాబాద్: కుల నిర్మూలనే లక్ష్యంగా ఈసారి బహుజన బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రజాగాయకురాలు విమలక్క స్పష్టం చేశారు. బతుకమ్మ అంటే ఉత్సవం క

Read More

బావిలో పడ్డ కారు

సిద్దిపేట జిల్లాలో ప్రమాదం జరిగింది. కొండపాక మండలం జప్తినాచారం గ్రామ శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ  ఘటనలో కారులో ఉన్న యాదగిరి

Read More

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం

హన్మకొండ: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం హన్మకొండలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల మీ

Read More

లోకల్ భాష తెలిసిన వారిని నియమించుకోండి

హైదరాబాద్: ప్రాంతీయ భాషలను గౌరవించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇండిగో ఫ్లైట్ యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో స

Read More

కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తిన సంగారెడ్డి కలెక్టర్

గిరిజనులకు 10శాతం రిజర్వేషన్.. గిరిజన బంధు సంచలన నిర్ణయాలు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి: సీఎం కేసీఆర్ను సంగారెడ్

Read More

జనసేన బస్సు యాత్ర వాయిదా

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బస్సుయాత్ర వాయిదా పడింది. జనసేన లీగల్ సెల్ సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలన

Read More

రాజాసింగ్పై తప్పుడు కేసులు పెట్టిన్రు

ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు.తన భర్తపై తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయించాలని విన

Read More

పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం

కుత్బుల్లాపూర్: పీఎఫ్‌ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్‌ఐఏ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఆదివారం సూరారం అమీద్ బస్తీలోని ఓ మదర్స

Read More