తెలంగాణం
రియల్ వ్యాపారి శ్రీనివాస్రావును 6 గంటలు ప్రశ్నించిన ఈడీ
రియల్ వ్యాపారి శ్రీనివాస్రావును 6 గంటలు ప్రశ్నించిన ఈడీ ఉదయం ఇంట్లో తనిఖీలు.. అనంతరం ఈడీ ఆఫీసులో రాత్రి 10.30 దాకా విచారణ త్వరలో పలువ
Read Moreతుది దశ పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయని ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
Read Moreతెలుగు బిగ్ బాస్: ఒకరిపైనొకరు అరుచుకున్న కంటెస్టెంట్లు
ఎవరిలోనూ ఫైర్ లేదని, సరిగ్గా ఆడటం లేదని వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కోప్పడ్డారు. అది బాగా పని చేసిందో ఏమో.. ఇవాళ్టి ఎపిసోడ్లో హౌస్మేట్స్
Read More‘ఇన్స్పైర్’ పోటీల్లో సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులు
హైదరాబాద్: నేషనల్ ఇన్స్పైర్ అవార్డులకు రాష్ట్రం నుంచి మొత్తం 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు SCERT డెరెక్టర్ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థు
Read Moreబలగాల మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పురుగుల అన్నం తిని కాగజ్ నగర్ మండలం బలగాల మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చ
Read Moreరేపు సీపీజీఈటీ–2022 ఫలితాలు రిలీజ్
హైదరాబాద్: రేపు సీపీజీఈటీ–2022 ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం మూడున్నర
Read Moreసీపీఎం నేతలకు కేసీఆర్ దోపిడీ కనిపించడం లేదా?
సిద్ధిపేట: రాజ్యాంగాన్ని మార్చే దమ్మున్నోడు ఇంకా పుట్టలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. సిద్ధిపేటలో జరిగిన ఓ కార్యక
Read Moreరాహుల్ యాత్రలో పాల్గొన్న రేవంత్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో కొనస
Read Moreకంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో కరీంనగర్ జిల్లా యువకులు
కరీంనగర్ : కంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు చిక్కుకున్నారు. తమను కాపాడాలంటూ తల్లిదండ్రులకు వీడియో పంపించార
Read Moreవైఎస్ఆర్ బిడ్డను... భయపడే ప్రసక్తే లేదు
రంగారెడ్డి: దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ కు సవాలు విసిరింది. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం ప
Read Moreఆర్మీ అంటే వాళ్లకు ప్రాణం
మహబూబ్ నగర్: దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేయడానికి ఆ గ్రామంలోని యువకులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే వాళ్లు భారత సైన్యంలో చేరి దేశ సరిహద్దుల్లో పహా
Read Moreఅసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ, ఏపీలో సీట్ల పెంపునకు సంబంధించి
Read Moreకాళేశ్వరం నీరు కేసీఆర్ ఫామ్ హౌజ్ కు తరలిస్తున్రు
సీఎం కేసీఆర్ అబద్దాల కోరు అని..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆర
Read More












