తెలంగాణం
కాగజ్నగర్లో వందే భారత్ రైలు హాల్టింగ్
కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్నగర్రైల్వే స్టేషన్లో నాగ్ పూర్–సికింద్రాబాద్ వందే భారత్ రైలు హాల్టింగ్ ప్రారంభమైంది. గురువారం సాయంత్రం ఎంపీ గోడం నగ
Read Moreచెన్నూర్ ఎస్బీఐలో సీన్ రీకన్స్ట్రక్షన్
చెన్నూర్, వెలుగు: చెన్నూర్ ఎస్బీఐ–2లో బ్యాంక్ అధికారులే 20 కిలోల 200 గ్రాముల బంగారం, రూ.1.16 లక్షలను కాజేయగా.. నిందితులను అరెస్ట్చేసి, స
Read Moreఆటోలో మరిచిపోయిన గోల్డ్, నగదు బ్యాగు..గంటలోనే బాధితులకు అందజేసిన పెద్దపల్లి పోలీసులు
పెద్దపల్లి, వెలుగు : ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన గోల్డ్, నగదు బ్యాగును గంటలోనే బాధితులకు పోలీసులు అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ ను అభినంద
Read Moreనిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన: పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్పై కత్తితో దాడి
నిర్మల్: పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ పోలీస్ స్టేషన్లో గురువారం (సె
Read Moreతెలంగాణ బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలి : వెంకన్నజాదవ్
కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్నజాదవ్ కోల్బెల్ట్,వెలుగు : తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించా
Read Moreఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యావ్యవస్థను పటిష్టం చేస్తం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బిల్డింగ్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ గురుకులాలకు పర్మినెంట్గా బిల్డింగ్&z
Read Moreవేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ. 1.21 కోట్లు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1. 21 కోట్లు వచ్చినట్టు ఈవో ఎల్.రమాదేవి గురువారం తెలిపారు. 29 రోజుల హుం
Read Moreసింగరేణి గ్లోబల్ విస్తరణకు ఎస్బీఐ సహకారం
బ్యాంక్ చైర్మన్తో ముంబైలో సీఎండీ బలరామ్ భేటీ తక్కువ వడ్డీతో రుణాలిచ్చి సహకరించాలని వినతి &n
Read Moreవాగ్దానం చేసినట్లుగానే ప్రమోషన్లు ఇచ్చినం.. 118 మంది ఏఈలను డీఈలుగా చేసినం: మంత్రి వెంకట్రెడ్డి
ఇంజనీర్లు ఆర్ అండ్ బీ శాఖను బలోపేతం చేయాలని వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఏ శాఖలో లేని విధంగా రోడ్లు భవనాల శాఖలో పనిచేసే ఇంజనీర్లకు పూర్తి పారద
Read Moreఆదిలాబాద్ జిల్లా పొచ్చర జలపాతం దిగువన రివర్ రాఫ్టింగ్
బోథ్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం దిగువన సాహస క్రీడల నిర్వహణకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భ
Read Moreకరీంనగర్ జిల్లాలో.. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.93 వేలు టోకరా
కరీంనగర్ క్రైం, వెలుగు : ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ. 93 వేలు వసూలు చే
Read Moreఏసీబీకి చిక్కిన ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్..
ఇనాం భూములపై రైతుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 40 వేలు డిమాండ్ కొత్తకోట, వెలుగు : ఇనాం భూముల విషయంలో రైతుకు అను
Read Moreడ్రగ్స్ కట్టడి అందరి బాధ్యత.. వీటి దుష్ర్పభావాలపై అవగాహన కల్పించాలి: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వీటి వల్ల కలిగే దుష్ర్పభావాలపై అవగాహ
Read More












