తెలంగాణం

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అభివృద్ధి శూన్యం : ఎంపీ రఘునందన్ రావు

నాగర్ కర్నూల్ టౌన్ వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని మెదక్​ ఎంపీ రఘునందన్​రావు పేర్కొన్నారు. మంగళవారం నాగర్​కర్నూల్​లో మీడ

Read More

తెలంగాణలో ఒకేసారి 12 చోట్ల ఏసీబీ సోదాలు.. ఇరిగేషన్ శాఖలో SEగా పనిచేసిన నూనె శ్రీధర్ అదుపులోకి

తెలంగాణలో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. బుధవారం (జూన్ 11) ఒకేసారి 12 చోట్ల సోదాలు చేస్తున్నారు.   గతంలో ఇరిగేషన్ శాఖలో SEగా పనిచేసిన నూనె శ్రీధర్

Read More

వనజీవి రామయ్య స్ఫూర్తితో.. కోటి విత్తనాల సేకరణ

కాజీపేట, వెలుగు: పద్మశ్రీ దివంగత వనజీవి రామయ్య స్ఫూర్తితో వరంగల్  నగరం కాజీపేటకు చెందిన ప్రకాశ్  అనే యువకుడు కోటి విత్తనాల సేకరణ కార్యక్రమాన

Read More

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు రాయితీ: హైదరాబాద్ డీఈఓ ఆర్.రోహిణి

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని హైదరాబా

Read More

చనిపోయిన అమ్మానాన్నలు స్క్రీన్ మీద ప్రత్యక్షం

ఏఐ ద్వారా ఫంక్షన్ లో వీడియో చూసి ఓ బాలిక ఆనందం, ఉద్వేగం తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతున్న పిల్లలు కరీంనగర్, వెలుగు:

Read More

సిజేరియన్ల దందా ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం

ఒక్కో  సిజేరియన్​కు రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజు  ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90 శాతం, సర్కారు ఆస్పత్రుల్లో 56 శాతం సిజేరియన్లు సిద్ది

Read More

టీపీసీసీలో.. పాలమూరుకు పెద్దపీట

ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురికి చోటు సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యూత్​ లీడర్లు మహబూబ్​నగర్, వ

Read More

బాలికలపై వివక్ష చూపొద్దు : యునిసెఫ్ దక్షిణ భారత చీఫ్  జలలాం తపస్సే

నర్సంపేట, వెలుగు: బాలికల పట్ల వివక్ష చూపకుండా వారిని ప్రోత్సహించాలని యునిసెఫ్  దక్షిణ భారత చీఫ్  జలలాం తపస్సే సూచించారు. మంగళవారం గ్రామీణ పే

Read More

ఇది చూస్తే కామారెడ్డి హోటల్స్లో తినరు.. నల్లటి నూనె, ముక్కిపోయిన పిండి.. కిచెన్ చూస్తే ఇక అంతే!

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలోని హోటల్స్, ఫ్లోర్ మిల్​పై స్టేట్​ఫుడ్ సేఫ్టీ టాస్క్​ఫోర్స్​ టీమ్​  మంగళవారం (జూన్ 10)  దాడి

Read More

జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి: రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్

ఎల్బీనగర్, వెలుగు: ఈ నెల14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులందరూ వినియోగించుకొని, కేసులను పరిష్కరించుకోవాలని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్

Read More

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇక్కడే అమ్ముకోవచ్చు.. సిద్ధిపేటలో తొలి ఫ్యాక్టరీ రెడీ!

365 ఎకరాల్లో..రూ.300 కోట్లతో ఏర్పాటు    తుది దశకు చేరిన పనులు  ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు స్థానికంగానే  రైతుల

Read More

హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతి నగర్ సైడ్ ఉండేటోళ్లకు ఈ ముచ్చట తెలుసా..?

ఎల్బీనగర్, వెలుగు: సీబీఐ పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.1.34 కోట్లు కొట్టేశారు. బెంగళూరులో హ్యుమన్ ట్రాఫికింగ్ కింద కేసు రిజిస్

Read More

నిర్మల్ జిల్లాలో దివ్యాంగురాలి వద్దకే వెళ్లి వాంగ్మూలం తీసుకున్న జడ్జి

నిర్మల్, వెలుగు: కోర్టు మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉన్న ఓ దివ్యాంగురాలి వాంగ్మూలాన్ని ఆమె కూర్చున్న కారు వద్దకే వచ్చి నమోదు చేశారు నిర్మల్​ జడ్జి. వి

Read More