తెలంగాణం

అమిత్ షా కరీంనగర్ లో మీటింగ్ పెట్టాలి: బండి సంజయ్

తెలంగాణ విమోచన దినం సందర్భంగా రాష్ట్రంలో అమిత్ షాతో సభ నిర్వహించే అవకాశం ఉందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆ సభను కరీంనగర్ లో పెట్టాలని కోరుతున్నామన

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు దేవతల పేర్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు దేవతామూర్తుల పేర్లను ఖరారు చేశారు సీఎం కేసీఆర్‌. పంచాయతీ రాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్య

Read More

ZP చైర్మన్లకు పనేంలేదు.. ఇక ఖాళీగా ఉంచను : సీఎం కేసీఆర్

సహాయ మంత్రి హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నారని, అది కరెక్ట్ కాదని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ప్రగతి భవన్ లో  సీ

Read More

పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలి: సీఎం

పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సిఇవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను  ఆదేశించారు. పంచాయతీ రాజ్ బలోపేతానికి తీసుకోవాల్

Read More

ఉద్యోగులు ప్రభుత్వంతో స్నేహితంగా మెలగాలి. లేదంటే..

హైదరాబాద్: ఉద్యోగులు ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరిస్తే మంచిదని, బెదిరించి పనులు చేసుకోవాలంటే  మాత్రం భయపడే స్థితిలో ప్రభుత్వం లేదని మంత్రి  శ్రీనివాస్ గ

Read More

‘మమ్మీ’ మనకే..

‘మమ్మీ’ మనకే.. బుద్ధుడి చితాభస్మం ఏపీకి.. మొదలైన ‘ఆర్కియాలజీ’ పంపకాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్ కు సంబంధించిన పంపకాల ప్రక్రియ మొ

Read More

రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం సున్నా : నామా

ఖమ్మం: కొత్త రాష్ట్రమైన  తెలంగాణ ను కేంద్ర ప్రభుత్వం  ఏ పరిస్థితిలోనూ  ఆదుకోలేదన్నారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. కేంద్రం మాటలు చెప్పటమే కానీ తెలంగా

Read More

భద్రాచలం గుడిలోకి వరదనీరు

ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రామాయలంలోకి వరదనీరు వచ్చింది. రామాలయంతో పాటు అన్నదాన సత్రంలోకి గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి చేరింది.  దీంతో భక్తులు భయాందోళనలక

Read More

సర్పంచ్, ఉప సర్పంచ్ లకు కేసీఆర్ సర్కార్ కొట్లాట పెట్టింది

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. శనివారం మిడ్జిల్ మండలంలో బీజేపీ చేరి

Read More

రీడిజైనింగ్ పేరుతో ప్రజలపై రూ.50 వేల కోట్ల భారం

కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా రాకపోవడానికి కారణ కేసీఆర్ వైఫల్యమేనన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయ

Read More

సైబర్ నేరాల కట్టడికి నయా టెక్నాలజీ: కిషన్ రెడ్డి

సైబర్ నేరాల పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా  సైబర్  సెక్యూరిటీ   ఇమేజ్  ప్రాసెస

Read More

స్పేస్​ క్విజ్: లైవ్​ ల్యాండింగ్​ చూసే అద్భుత అవకాశం

ఇటీవల నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్​–2 త్వరలోనే చంద్రునిపై ల్యాండ్​ అవబోతోంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే? వస్తే ఏంటండీ.. ఇస్రో స్ప

Read More

అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రెడీ

హైదరాబాద్‌‌, వెలుగు: అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అభ్యంతరాలు

Read More