తెలంగాణం

శిరీష మృతి కేసు.. యువతి కాల్ డేటా ఆధారంగా పోలీసుల దర్యాప్తు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కొత్

Read More

భూదాన్ భూములన్నీ కేటీఆర్ అనుచరుల చేతుల్లోకి : రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అందులో కేసీఆర్, కేటీఆర్, కవిత హరీశ్ రావు కూడా ఉండొచ్చన్నార

Read More

మంత్రి కొప్పుల నియోజకవర్గంలో తాగునీటి గోస

జగిత్యాల జిల్లా : మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గమైన ధర్మపురి పట్టణంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వ కాలేజ్ రోడ్డు టు గాంధీ రోడ్డు మధ్య

Read More

ఆర్మూర్ యువతి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కు అప్లై చేసుకుంది : టీఎస్‌పీఎస్సీ

గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు అప్లై చేయకున్నా.. తనకు హాల్ టికెట్ వచ్చిందని ఓ యువతి ఆరోపించిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్పందించింద

Read More

వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి.. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

రాష్ట్రంలో కుక్కల దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం కామారెడ్డిలో మూడేళ్ల బాలుడిప

Read More

765 జాతీయ రహదారి కోసం రూ. 578 కోట్లు...రూ. 7 వేల కోట్లతో కరీంనగర్ అభివృద్ధి

సిద్దిపేట-ఎల్కతుర్తి 765 డీఎల్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 578 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 9

Read More

శిరీష మర్డర్​ కేసు.. తండ్రే హత్య చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్థుల వాగ్వాదం

వికారాబాద్​జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్​గ్రామంలో నర్సింగ్​ విద్యార్థిని శిరీష హత్య కేసులో ఊహించని ట్విస్ట్​లు ఎదురవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసా

Read More

కొమురవెల్లిలో ఎండలోనే భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆదివార వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు కోనేరులో స్

Read More

కిక్కిరిసిన ఎమ్మార్వో ఆఫీసులు.. ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం క్యూ

కులవృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో లబ్దిదారులు ఎమ్మార్వో ఆఫీసులకు క్యూకట్టారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసిల

Read More

నిలిచిన గోరఖ్​పూర్​-మహబూబ్​నగర్​ స్పెషల్​ రైలు

మందమర్రి-బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య  (ఓవర్​హెడ్​ ఎలక్ర్టిక్​ వైర్​)ఓహెచ్​ఈ తెగిపోవడంతో మూడు గంటల పాటు పలు ఎక్స్​ప్రెస్​, సూపర్​ఫాస్ట్​ రైళ్

Read More

కాంటా పెట్టిన జొన్నలు తరలించాలని రైతుల ధర్నా

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు.  జొన్నలు కాంటా పెట్టి పది రోజులవుతున

Read More

అన్నను కాపాడబోయి కరెంట్ షాక్తో తమ్ముడు మృతి

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. బెల్లంపల్లి పట్టణం బుడిదిగడ్డ బస్తీలో  అన్న రాజ్ కుమార్, ఇద్దరు పిల్లలను కాపాడబోయిన తమ్ముడు శరత్ కుమార్ విద్య

Read More

ఎమ్మెల్యే అండతోనే అక్రమ ఇసుక రవాణా

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్  కొల్చారం, వెలుగు: ఎమ్మెల్యే మదన్​రెడ్డి అండతోనే హల్దీవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన

Read More