
తెలంగాణం
వంద రూపాయలకే గజం స్థలమా?
ఆఫీసర్లు, పార్టీలకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ కు గజం స్థలం వంద రూపాయలకే ఇచ్చేలా జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన ప
Read Moreవణికిస్తున్న వైరల్ ఫీవర్
ఇప్పటికే 2,628 మంది బాధితులు హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు కిటకిట ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం! హైదరాబా
Read More14 మంది ఖైదీలకు క్షమాభిక్ష
హైదరాబాద్, వెలుగు: జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ క్షమాభిక్ష పెట్టింది. మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలను
Read More100 ఎకరాల్లో ఫర్నిచర్ పార్క్
ఫర్నిచర్ తయారీ కంపెనీలతోపాటు, సంబంధిత సంస్థలకు సహకారం అందించడానికి హైదరాబాద్లో ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమ
Read Moreశ్రీశైలం నాలుగు గేట్లు ఓపెన్
నాగార్జునసాగర్కు కృష్ణమ్మ పరుగులు తెలంగాణ, ఏపీ మంత్రుల ప్రత్యేక పూజలు ఉప్పొంగిన భీమా నది.. వేల ఎకరాల్లో పంట మునక రోజూ 1,300 నుంచి 1,400 మెగావాట్ల హ
Read Moreనీళ్ల పంచాయతీ..కృష్ణా,గోదావరి బోర్డుల మీటింగ్లో వాదనలు
అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలన్న ఏపీ ట్రిబ్యునల్ అవార్డు తేలేవరకుకుదరదన్న తెలంగాణ బోర్డును ఏపీకి తరలించేప్రతిపాదనపై అభ్యంతరం గతంలో మాద
Read Moreశ్రీశైలం డ్యామ్ దగ్గర నేతల సెల్ఫీలు
శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం వల్ల శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. పండుగ వాతావ
Read Moreసమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్ : నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న రాష్ట్ర జూనియర్ శుక్రవారం సమ్మె విరమించారు.దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి
Read Moreశ్రీశైలం డ్యామ్ 4 గెేట్లు ఎత్తిన ఏపీ మంత్రి
శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తిగా నిండడంతో ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ 4 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. కర్నాటక, మహారాష్ట్రలో క
Read Moreహైదరాబాద్ లో ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డు’ ప్రారంభం
తెలంగాణలో ”వన్ నేషన్ వన్ రేషన్ కార్డు” విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఏపీ ప్రజలు తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే వీలైయ్యేది కాదు. ఇకపై అ
Read Moreవరి నాట్లేసిన విద్యార్థినిలు
చిన్నారులకే కాదు కొందరు పెద్దలకు కూడా పంటలు ఎలా పండిస్తారో కూడా తెలియదు. ఉన్నత చదువులు చదువుకోవడం..ఉద్యోగాల పేరుతో పట్టణాలకు వెళ్లడం. ఇంకొందరైతే విదేశ
Read More25 మంది రైతులను రక్షించిన రెస్క్యూ టీం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ….సంతాయిపేట శివారులోని భీమేశ్వర వాగులో చిక్కుకున్న 25 మంది రైతులను అధికారులు రక్షించారు. వ్యవసాయ పనుల కోసం
Read Moreరైతుల ఒత్తిడి.. కన్నీరు పెట్టుకున్న తహసీల్దార్
తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో నిజమాబాద్ జిల్లా రెంజల్ మండల తహసీల్దార్ కన్నీర
Read More