తెలంగాణం
ప్రజలను బోల్తా కొట్టించడంలో కేసీఆర్ నెంబర్ వన్
మెదక్: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ఇంటికి పోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మోడీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న
Read Moreచర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలె
సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలని లేఖలో కోరారు. చర్లపల్లి రైల్వేస్టేష
Read Moreట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై కీలక సమావేశం
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. క్యాంపస్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు
Read Moreచెత్త సేకరణలో అలసత్వం వద్దు
వరంగల్: ప్రజలు తమ గ్రామాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రాయపర్తి మండలం కాట్రాపల్లి గ్రామం లో నిర్వహించిన 5వ
Read Moreపోటీ పరీక్షలకు పుస్తకాల కొరత లేకుండా చూస్తాం
రంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్
Read Moreబీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే జాతీయ పార్టీ ఆలోచన
సూర్యపేట: దేశాన్ని అభివృద్ధి పరచడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Moreకేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు
యాదాద్రి భువనగిరి: రాష్ట్రానికి ఏం వెలగబెట్టావని దేశ రాజకీయాలు చేస్తానని చెబుతున్నావని సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ
Read Moreనిందితులకు 3 వారాల్లో శిక్షపడేలా చర్యలు తీసుకోవాలె
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. బచావో హైదరాబాద్ పేరుతో కాంగ్రెస్ నిర్వహిస్తున్న అఖ
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన రెండో రోజు కొనసాగుతుంది. ట్రిపుల్ ఐటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. రెగ్
Read Moreకేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించిన కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 33 లక్షలతో
Read Moreకేసీఆర్ భూ నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలి
టీఆర్ఎస్ నేతలు గూండాల్లాగా వ్యవహరిస్తే.. వారికి పోలీసులు సహకరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఆందోళనల సందర్
Read Moreఫీజులు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులను తగ్గించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు  
Read Moreతుర్కపల్లి సర్పంచ్ సస్పెన్షన్పై హైకోర్టు ఉత్తర్వులు..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి గ్రామ సర్పంచ్ పడాల వనితపై సస్పెన్షన్ ఎత్తేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతికి పాల్పడ్డారని నిర్ధ
Read More












