తెలంగాణం
సీఎం వస్తుండని.. ప్రతిపక్షాల ముందస్తు అరెస్ట్లు
మంచిర్యాల/ బెల్లంపల్లి , వెలుగు: మంచిర్యాల జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు శుక్రవార
Read More19 నుంచి హరితహారం.. 19.24 కోట్ల మొక్కలు టార్గెట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించనున్నారు. గతేడాది 19.54 కోట్ల మొక్కలు నాటడం టార్గెట్&zwnj
Read Moreగొర్రెలు వద్దు..పైసలియ్యండి
ఖానాపూర్, వెలుగు: తమకు బక్కచిక్కిన గొర్రెలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికారులు తమను గొర్రెల కోసం ఆంధ్రాకు తీసుకువెళ్లి పరేషాన్చేశారని
Read Moreదళ కమాండర్ అరెస్ట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన పామేడు ఎల్వోఎస్ దళ కమాండర్ గొట్టా బుజ్జి అలియాస్ కమల అలియాస్లక్ష్మిని అరెస్టు చేసినట్టు
Read Moreబీఆర్ఎస్ కౌన్సిలర్ సూసైడ్
బీఆర్ఎస్ కౌన్సిలర్ సూసైడ్ భార్యాభర్తల మధ్య గొడవలే కారణమని అనుమానాలు మిర్యాలగూడలో ఘటన మిర్యాలగూడ, వెలుగు : నల్గొం
Read Moreడిగ్రీలో..అటెండెన్స్, డిస్కషన్లకు క్రెడిట్స్
హైదరాబాద్, వెలుగు: ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త క్రెడిట్ సిస్టమ్ అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. శుక్రవారం కౌన్సిల్లో ఉన్నత వ
Read Moreఇవ్వాల్టితో దోస్త్ రిజిస్ట్రేషన్లు క్లోజ్
ఇప్పటిదాకా 96 వేల అప్లికేషన్లు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ర్టే
Read Moreబీఆర్ఎస్ వాళ్లకే పట్టాలిస్తరా? మేమేం పాపం చేసినమ్ సార్?
బీఆర్ఎస్ వాళ్లకే పట్టాలిస్తరా? మేమేం పాపం చేసినమ్ సార్? ఇండ్ల స్థలాల పట్టాలపై కోరుట్ల ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు అనర్హులకు ఇస్త
Read Moreబిల్డింగ్ పైనుంచి కిందపడి మూడేండ్ల చిన్నారి మృతి
శంకర్పల్లి, వెలుగు: బిల్డింగ్ పై నుంచి కిందపడి మూడేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్పరిధిలో జరిగింది. సీఐ నరేశ్ తెలిపిన వివరా
Read Moreబ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు..ఒక్కో ప్యాకెట్ పై అదనంగా రూ.1200 వసూలు
సిండికేట్ గా ఏర్పడిన వ్యాపారులు తనిఖీలు చేస్తున్నా అధిక రేట్లకు అమ్మకాలు ఆఫీసర్లకు తెలిసే సాగుతుందంటున్న రైతులు భద్రాద్రికొత్త
Read Moreఅగ్ని ప్రమాదం..మంటల్లో ధాన్యం బస్తాలు
మహబూబాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కేసముద్రంలో మహదేవ్ ఇండస్ట్రీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ధాన్యం బస్తాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న
Read Moreబిల్డింగ్ నిర్మించి.. ఓపెనింగ్ చేస్తలేరు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ క్యాంపస్లో టీ హబ్ డయాగ్నస్టిక్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. కావాల్సిన ఎక్విప్
Read Moreతెలంగాణలో 7.5% మందికి డయాబెటిస్
దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటకల్లో డయాబెటిస్ బాధితుల శాతం 10కిపైనే ఉందని సర్వేలో తేలింది. తెలంగాణలో 7.5 శాతం మంది, ఏపీలో 9
Read More












