
తెలంగాణం
సంజయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి : కేసీఆర్
కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం హోదాలో ఓ నోట్ విడుదల చేస్తూ.. “సంజయ్ నిండు నూరేళ్లు ఆ
Read Moreచెత్త కుప్పలో ఆడశిశువు : తల్లి ఎవరో తెలిసింది
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో పడేసిన తల్లిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు పోలీసులు.
Read Moreచెత్తకుప్పల్లో ఆడశిశువు.. బండబారిన కన్నమనసు!
జగిత్యాల జిల్లా : ఏం పాపం చేసుకుందో.. పుట్టీ పుట్టగానే చెత్తకుప్పల్లో చేరిపోయింది ఓ పసికందు. ఆడపిల్లగా పుట్టడమే ఆమె పాపమైనట్టుంది. ఆ పసిగుడ్డును కన్నత
Read Moreఒకరి కోసం ఒకరు.. ముగ్గురిని మింగిన బావి
కాగజ్నగర్,వెలుగు: బామ్మర్దిని కాపాడదామని బావ.. బావ, తమ్ముడి కోసం అన్న.. బావిలోకి దిగి ఊపిరాడక మృతిచెందారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మం
Read Moreచేపల పెంపకంతో నెలకు రూ.25 వేలు
తక్కువ ఖర్చు, తక్కువ నీటితో మంచి లాభమొచ్చే కొత్తరకం చేపల పెంపకం పద్ధతిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్
Read Moreమార్పుకోసం సర్కారు మూడు పాలసీలు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు మూడు విధానాలను అనుసరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ‘తెలంగాణ రూరల్ పాలసీ, తెలం
Read Moreమూలన పడ్డ వాటిని తయారీ సంస్థలే రిపేర్లూ చేయాలె..
రిపేర్లతో మూలకు పడుతున్న డయాగ్నస్టిక్స్ యంత్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. యంత్రాల నిర్వహణకు ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్ని పూర్తిగా మార్చాల
Read Moreఎవుసానికి గోస..ముందుకు సాగని సాగు
హైదరాబాద్, వెలుగు: వర్షాలు లేక వ్యవసాయం ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో ఖరీఫ్లో కోటి 8 లక్షల 36 వేల217 ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు
Read Moreఎక్కడా నీళ్లులేవ్!.అడుగంటిన ప్రాజెక్టులు,రిజర్వాయర్లు
అడుగంటిన ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు గోదావరి, కృష్ణా బేసిన్ జలాశయాల్లో 572 టీఎంసీల కొరత రాష్ట్రంలో సగానికి సగం పొలాల్లో పడని వరి నాట్లు కోటి
Read Moreరైల్వే బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఇవీ
భద్రాచలం – సత్తుపల్లి లైన్ కు రూ.405 కోట్లు కేంద్రబడ్జెట్ ను ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది కేంద్రం. రైల్వే బడ్జెట్ ను కూడా చట్టసభల్లో టేబుల్
Read Moreమీడియా ఎక్కువ చేసి చూపుతోంది: తలసాని
డబ్బు చాలామంది సంపాదిస్తారు. కాని దానిని తోటి వారికి ఉపయోగపడేలా చెయ్యడం కొంతమందే చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని ఆపిల్ హోమ్
Read Moreవారం రోజులు మృత్యువుతో పోరాడి..
పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీవారి సేవకుడు మృతి సంతాపం తెలిపిన టీటీడీ చైర్మన్, ఈవో తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి సేవా సదన్ రెండో అంతస్తు నుంచి కిం
Read Moreమున్సిపాలిటీ ఎన్నికలపై రేపు నేతలతో ఈసీ సమావేశం
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా జరపాలన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. ఎన్నికల నిర్వహణపై మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల
Read More