తెలంగాణం
గ్రూప్-1ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు డేట్ ఫిక్స్
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు డేట్ ఫిక్సయింది.అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించిం
Read Moreగౌరవెల్లి నిర్వాసితులను పరామర్శించిన శ్రీధర్ బాబు
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గూండాయిజం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. వాళ్లతో పాటు పోలీసులు కూడా గుండాయిజం చేయడం చాలా
Read Moreప్రజాప్రతినిధులు రక్తదానంలో భాగస్వాములు కావాలి
ప్రజాప్రతినిధులు రక్తదానంలో భాగస్వాములు కావాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. నేతల పుట్టిన రోజున బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలె
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..నిర్మల్ జిల్లా బాసర IIIT (త్రిబుల్ ఐటీ) విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తున
Read Moreకేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి
కేసీఆర్ ప్రయోగించిన హనీ ట్రాప్ లో ఉండవల్లి పడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న రేవంత్ ఈ లాజిక్ ఉండవల్లికి అర్థం కా
Read Moreరాజకీయ ప్రయోజనాల కోసమే ఈడీ నోటీసులు
రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీతో కేసులు పెట్టిస్తున్నారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో కక్ష సాధింపు చర
Read Moreతెలంగాణపై కేంద్రానిది కక్ష సాధింపు చర్య
బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఉపాధి హామీని వ
Read Moreతెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరాలె
సిద్దిపేట : తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరాలని చాలా మంది ఎదురుచూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన ప్రధా
Read Moreస్వాతంత్య్రం కోసం ఒక్క బీజేపీ నాయకుడైనా ప్రాణాలు ఇచ్చాడా
దేశంలో గాంధీ ఫ్యామిలీ ఉండకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ క
Read Moreఢిల్లీకి బయలుదేరిన కాళేశ్వరం ముంపు బాధితులు
కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టాలకు పరిహారం ఇవ్వడం లేదు నాలుగేళ్లుగా 15వేల ఎకరాల పంట నష్టపోతున్నాం మంచిర్యాల జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మ
Read Moreజంప్ జిలానీలకు దడపుట్టిస్తున్న కేటీఆర్ కామెంట్స్
TRSలో చేరిన కాంగ్రెస్ MLAల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికల్లో వారి చేతిలో ఓడిపోయిన గులాబీ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR &n
Read Moreభూ కబ్జాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు
బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయండి ఎమ్మెల్సీ రవిందర్ రావు మహబూబాబాద్ జిల్లా: ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే.. మా ఆధికార పార్టీ నాయకు
Read Moreసంపదను సంపన్నులకే కాదు పేదలకు కూడా పంచాలి..
గౌరవెల్లి భూ నిర్వాసితులపై జరిగిన దాడిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. భూ నిర్వసితులపై పోలీసు యంత్రాంగం ఆకారణంగా చితకబాదారని ఆయన మంపడ్డార
Read More












