
తెలంగాణం
రామాయంపేట మండలం కిషన్ తండాలో మద్యపాన నిషేధం
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కిషన్ తండాలో గురువారం మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇప్పటి వరకు నడుస్తున్న బెల్ట్ షాపులు మూసివేయాలని
Read Moreరేషన్ బియ్యం సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు : కలెక్టర్ మనుచౌదరి
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు.
Read Moreసీఎంఆర్ కంప్లీట్ చేయకుంటే చర్యలు : ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : మిల్లర్లు సీఎంఆర్ కంప్లీట్ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో &nbs
Read Moreప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి : సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పోతంగల్, (కోటగిరి), వెలుగు : పోతంగల్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్లో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షు
Read Moreమెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
అత్తింటి వేధింపులకు మహిళ సూసైడ్ కారు బైక్ ఢీకొని జూనియర్ అసిస్టెంట్.. తేనెటీగల దాడిలో ఒకరు.. బైక్ అదుపుతప్పి వ్యక్తి.. &nb
Read Moreబాధ్యతగా మొక్కలు నాటాలి : వినయ్ రెడ్డి
ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి ఆర్మూర్, వెలుగు: పర్యావరణాన్ని పరిరక్షిద్దామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక
Read Moreమెదక్ జిల్లా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎస్పీ
మెదక్, వెలుగు: మెదక్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన డి.వి.శ్రీనివాస్ రావ్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఎస్పీగా పనిచేసిన ఉదయ్ క
Read Moreపర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : భెల్ ఈడీ శ్రీనివాస రావు
రామచంద్రాపురం, వెలుగు : పర్యావణాన్ని పరిరక్షించుకొవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీహెచ్ఈఎల్ పీఈఎస్డీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్  
Read Moreపొల్యూషన్ పట్ల అవగాహన కల్పించాలి : డీఆర్ వో పద్మజారాణి
సంగారెడ్డి టౌన్, సదాశివపేట, వెలుగు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం పోతిరెడ్డిపల్లి చౌ
Read Moreభూభారతి చట్టం రైతులకు వరం : కలెక్టర్ రాహుల్ రాజ్
కొల్చారం, వెలుగు: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం ప్రవేశపెట్టారని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం &nb
Read Moreభూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తాం : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: భూ సమస్యలన్నింటికీ భూభారతి ద్వారా పరిష్కారం చూపిస్తామని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం అలవలపాడు జీపీ ఆఫీసులో ఏర్పా
Read Moreకేసీఆర్ హయాంలో నిరంకుశ పాలన
స్టేషన్ఘన్పూర్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్హయాంలో నిరంకుశ పాలన సాగిందని, పదేళ్లు రూ.7 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర
Read Moreఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోండి : ప్రావీణ్య
ధర్మసాగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి పరిధిలోని సయ్యద్ న
Read More