తెలంగాణం
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి : దామోదర రాజనర్సింహ
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్ర
Read Moreమంజీర నీటిని సరఫరా చేయాలి : జగ్గారెడ్డి
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి ప్రజలకు మంజీర నీటిని సరఫరా చేయాలని కాంగ్రెస్నేత జగ్గారెడ్డి సూచించారు. శుక్రవార
Read Moreఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల
16,620 మంది విద్యార్థులతో లిస్టు రిలీజ్ చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ సుప్రీం తీర్పుతో 1,020 మంది నాన్ లోకల్స్ గా గుర్తింపు రేపు సాయంత్రం 5 గంటల
Read Moreసీనియర్ అడ్వకేట్ ప్రతాప్ రెడ్డికి హైకోర్టు నివాళి
హైదరాబాద్, వెలుగు: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ అడ్వకేట్ కె. ప్రతాప్ రెడ్డి (94)కి హైకోర్టు శుక్రవారం నివాళులు అర్పించింది. చీఫ్ జస్టిస్
Read Moreమంచిర్యాలలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : ఎంపీ గొడం నగేశ్
ఎంపీ గొడం నగేశ్ మంచిర్యాల, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగే
Read Moreప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : వెంకటేశ్ ధోత్రే
కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తిర్యాణి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ
Read Moreఅమెరికా టు నైజీరియా వయా ఇండియా.. డ్రగ్స్ దందాలో మనీ లాండరింగ్ యాంగిల్
సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్గా నైజీరియన్లు ఫారెక్స్ ట్రేడర్లు, హవాలా బ్రోకర్లతో మిలాఖత్ ఐదేండ్లలో రూ.500 కోట్లు దేశం దాటినట్లు గుర్తి
Read Moreసర్కార్ బడుల్లోనూ కార్పొరేట్ విద్య : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
జయశంకర్ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు : సర్కారు బడుల్లోనూ కార్పొరేట్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ
Read Moreవర్షబీభత్సం.. మత్తళ్లు దుంకిన చెరువులు
భీమదేవరపల్లి/ శాయంపేట (ఆత్మకూర్)/ ఎల్కతుర్తి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. హనుమకొండ జిల్లా భీమదే
Read Moreమహాలయపక్షాలు 2025: పితృ దోషం ఎన్ని తరాలు వెంటాడుతుంది.. ఆస్తులే కాదు... పాపాలు కూడా వస్తాయట..!
చాలామందికి ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా.. ఎవనికి ఎలాంటి హాని తలపెట్టకపోయినా.. అవమానాలు.. దూషణలు ఎదుర్కొంటుంటారు..
Read Moreసింగూరు డ్యాం పూర్తిగా నిండింది.. ఎప్పుడైనా గేట్లు ఎత్తే ఛాన్స్.. మంజీరా నది పరిహాక ప్రాంత ప్రజలు జాగ్రత్త
మెదక్ జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగూరు డ్యాం పూర్తిగా నిండినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకులోకి 12 వేల క్యూసెక్కులు &
Read Moreసింగరేణి లాభాల్లో కార్మికులకు.. 35 శాతం వాటా ఇవ్వాలి : కవిత
వెంటనే రీమెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి: కవిత సంస్థ సీఎండీ బలరాం నాయక్కు వినతిపత్రం హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ లాభాల్ల
Read Moreసీతారాం ఏచూరి ఆశయ సాధనకు పాటుపడాలి : మోకు కనకారెడ్డి
జనగామ, వెలుగు : సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి, కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయ సాధనకు పడాలని పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు
Read More












