తెలంగాణం

కరీంనగర్ జిల్లాలో పిచ్చి కుక్క దాడి..ఎనిమిది మందికి గాయాలు

రామడుగు, వెలుగు : కరీంనగర్‌‌ జిల్లాలో  పిచ్చికుక్క దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. రామడుగు మండలం లక్ష్మీపూర్​లో గురువారం పిచ్చికుక్క వ

Read More

తాగి బండి నడిపితే.. జైలుకే.. డ్రంకెన్ డ్రైవ్పై వరంగల్ పోలీసుల స్పెషల్ ఫోకస్

కమిషనరేట్ మెయిన్ ​రోడ్లపై రూల్స్​ బ్రేక్‍ చేసే వారిపై     కఠిన చర్యలు అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ధ్వంసం పెండింగ్ చలాన్లు క

Read More

స్పీడ్ గా ఖమ్మం రోప్ వే పనులు!.. నిర్వాసితులకు ఇంటి స్థలాలు

రూ. 29 కోట్లతో ఖమ్మం ఖిల్లా దగ్గర నిర్మాణ పనులు  కోలకతాలో జరుగుతున్న టవర్స్​ ఫ్యాబ్రికేషన్ వర్క్ 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామంటున్న అధిక

Read More

ఫేస్రికగ్నైజేషన్‌‌ యాప్‌‌కు నెట్‌‌వర్క్ కష్టాలు

లేట్‌‌ అవుతున్న ఫేస్‌‌ అప్‌‌డేట్‌‌ ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, చిన్నారులు, బాలింతలు యాప్ వినియోగంపై అ

Read More

పొంగులేటితో కోదండరాం, అద్దంకి భేటీ..నిరుద్యోగ సమస్యలపై చర్చించిన నేతలు

హైదరాబాద్, వెలుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అ

Read More

విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలి ... ఏకలవ్య స్కూల్స్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీతాలక్ష్మి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో  ఏకలవ్య స్కూల్స్ స్టేట్​ స్పోర్ట్స్​మీట్​ షురూ  కొత్తగూడ, వెలుగు: విద్యార్థి దశ నుంచే క్రీడల్లో నైపుణ్య

Read More

హైదరాబాద్ లో మూసీ మురుగు తిప్పలకు చెక్.. 39 కొత్త ఎస్టీపీల నిర్మాణం ..

రూ.3,849 కోట్లతో కట్టనున్న వాటర్​బోర్డు  కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్​ స్కీమ్​లో భాగంగానే.. ప్రస్తుతం గ్రేటర్​లో 31 ఎస్టీపీలు   

Read More

చేప పిల్లలు ఎక్కడ?.. గతంలో పంపిణీ చేసిన వాటికి లెక్కల్లేవ్

లేని చెరువుల్లో చేప పిల్లలు వదిలినట్లు లెక్కలు రికార్డుల మాయమైనట్లు పోలీసులకు ఫిషరీస్​ ఏడీ ఫిర్యాదు తమ వద్ద ఉన్నాయంటున్న మత్స్యకార సంఘం నేతలు

Read More

పరిశ్రమల్లో భద్రతపై దృష్టి పెట్టండి..యాజమాన్యాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశం

సిగాచి పరిశ్రమ సేఫ్టీకి రూ.20 లక్షలు ఖర్చు పెట్టి ఉంటే 53 మంది చనిపోయేవారు కాదు ఆ ప్రమాదం నుంచైనా పాఠాలు నేర్చుకోవాలి రెడ్ కేటగిరీ కంపెనీలను గు

Read More

విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి ... నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

అచ్చంపేట, వెలుగు: విద్యుత్ షాక్ తో కౌలు రైతు చనిపోయిన ఘటన నాగర్​కర్నూల్​జిల్లాలో జరిగింది. బల్మూర్ ఎస్ఐ రాజేందర్ కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల

Read More

హుస్నాబాద్లో ఇండస్ట్రీయల్ పార్క్.. మంత్రి చొరవతో వేగంగా అడుగులు

భూసేకరణకు డిక్లరేషన్​ జారీ పరిహారాల అంశంపై రైతులతో చర్చలు సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించేందుకు ఇండ

Read More

సొంతిల్లు కావాలా.. వద్దా..! సింగరేణి ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ

సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నుంచి బ్యాలెట్ ఓటింగ్ ద్వారా అభిప్రాయాల సేకరణ కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సొంతింటి పథకం

Read More

ఒక్క రైతునూ నష్టపోనివ్వం.. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందిస్తాం

జూపల్లి కృష్ణారావు  వర్షాలు, వరదలపై సమీక్ష మంత్రి సమక్షంలో కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని

Read More