జగిత్యాలలో ఓ ప్రేమ జంట పురుగు మందు తాగి, చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈ దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం గ్రామ శివారులో జి.ప్రణీత్ చారి (21), రమ్య (21) అనే ఇద్దరు ప్రేమికులు పురుగు మందు తాగి ఉరి వేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ప్రణీత్ మరణించాడు. ఉరి వేసుకున్న తాడు నుంచి మృతదేహం కిందపడిపోయింది. అయితే అప్పటికీ కొన ఊపిరితో ఉన్న రమ్య తండ్రికి ఫోన్ చేసింది. హుటాహుటీన ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని, ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రమ్య మరణించింది. ప్రణీత్, రమ్యల ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారు ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాలలో దారుణం: పురుగు మందు తాగి చెట్టుకు ఉరేసుకున్న ప్రేమ జంట
- క్రైమ్
- July 7, 2020
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- విద్యుత్శాఖ అలర్ట్