టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఖరారు

టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఖరారు

హైదరాబాద్: వచ్చే ఏప్రిల్ లేదా మే నెలల్లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఎస్.ఎస్.సి బోర్డు ఖరారు చేసింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 29లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 10 వరకు చెల్లించవచ్చు. అాగే రూ.200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 21 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 

 

ఇవి కూడా చదవండి

ప్రజా సమస్యల కోసం వీధుల్లో పోరాటం 

రాష్ట్రంలో ఇవాళ 2295 కరోనా కేసులు..ముగ్గురు మృతి

ఒమిక్రాన్ టెన్షన్: ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు

వ్యాక్సిన్ వేసుకోని వారిని అనుమతిస్తే 25వేలు ఫైన్