ఒకేసారి వారం, పదిరోజులకు సరిపడా కూరగాయలు, మసాలాలు కొంటారు చాలామంది. కానీ, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అల్లం లాంటివి కొన్ని రోజులకే పాడవుతాయి. అలాకాకుండా ఇవి రెండు నెలల పాటు నిల్వ ఉండాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మొదట శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. మిర్చి తొడాలు మిర్చిలోని తేమని పీల్చుకుని అవి మెత్తబడేలా చేస్తాయి. అందుకే మిర్చి తొడాలు తీసి, గాలి చొరబడని డబ్బా అడుగున టిష్యూ పేపర్ వేసి మిర్చిని దానిపై పెట్టాలి. వాటిపైన టిష్యూ పేపర్ వేసి మూత పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేయాలి. పదిహేను రోజులకొకసారి టిష్యూ పేపర్ మార్చితే రెండు నెలల పాటు పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉంటుంది. నిమ్మకాయల్ని కూడా మిర్చి మాదిరిగానే గాలి చొరబడని డబ్బాలో టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేయాలి. టిష్యూ పేపర్లో నిమ్మకాయలు చుట్టి జిప్ లాక్ బ్యాగ్లో ఉంచి ఫ్రిజ్లో పెట్టినా రెండు నెలల పాటు పాడు కావు. అల్లంను శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాలు ఆరబెట్టాలి. గాలి చొరబడని డబ్బాలో టిష్యూలో చుట్టి స్టోర్ చేయాలి.
పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే..
- లైఫ్
- September 17, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 25.04.2024 EVENING EDITION
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
- Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
- NEFT, RTGS అంటే ఏమిటి? ఈ లావాదేవీలకు చార్జీలు ఉంటాయా? పూర్తి వివరాలు ఇవే..
- దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క
- మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఎన్నికల తర్వాత రీఛార్జ్ రేట్లు పెరుగనున్నాయా?
- Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్
- వాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్..
- SRH vs RCB: హైదరాబాద్లో బెంగళూరు హవా: ఉప్పల్లో RCB చారిత్రాత్మక మ్యాచ్
- బీహార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి, 12మందికి తీవ్ర గాయాలు
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి