ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

హైదరాబాద్: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఇక నుంచి రాజధాని బస్సుల ధరకే గరుడ బస్సుల్లో ప్రయాణించొచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?

నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతా