హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కర్నాటకలో పర్య టించనున్నారు. బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ తాలుకాలోని గోర్ట గ్రామంలో నిజాంపై పోరాడిన అమరవీరుల స్థూపాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహన్ని ఆవిష్కరించ నున్నారు. 1948లో ఈ గ్రామంలో రజా కార్లు 200 మందిని ఊచకోత కోసారు. దీన్ని జలియన్ వాలా బాగ్ ఘటనతో అక్క డి పబ్లిక్ పోలుస్తుంటారు. బీజేపీ కార్య కర్త లు, అభిమానులు హాజరై అమిత్ షా ప్రో గ్రాంను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణు లను బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ సూచించారు.
ఇయ్యాల బీదర్ కు అమిత్ షా
- దేశం
- March 26, 2023
లేటెస్ట్
- మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు
- త్వరలో మరిన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు.. భూములిస్తేనే అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
- కూతురి జ్ఞాపకాలతో అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లిన తండ్రి
- Ananya Nagalla :నన్ను చేసుకునే వాడు అలాంటి క్యారెక్టర్ తో ఉండాలి
- పోలీస్ స్టేషన్లో సైకో వీరంగం..సిబ్బందిపై కత్తితో దాడి
- RR vs DC: సౌతాఫ్రికా స్టార్ పేసర్ వచ్చేశాడు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ
- ఎంపీ బండి సంజయ్పై కేసు
- సంక్షేమ రాజ్యం కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి: సీఎం జగన్
- Tillu Square: టిల్లు స్క్వేర్ మీడియాకి నో షోస్..నిర్మాత నాగవంశీ సంచలన నిర్ణయం!
- బాబు వస్తే కరువు వస్తుంది.. నంద్యాల సభలో సీఎం జగన్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్