వెలుగు ఎక్స్‌క్లుసివ్

కవ్వాల్‌‌ టైగర్‌‌ రిజర్వ్‌‌లోని.. గ్రామాల తరలింపుపై నీలినీడలు

నిధుల ఇవ్వలేమని తేల్చి చెప్పిన టైగర్‌‌ కన్జర్వేటివ్‌‌ అథారిటీ  రాష్ట్ర ప్రభుత్వంపై పడనున్న భారం   నిధుల కొరతతో ఆల

Read More

పాడి పరిశ్రమపై సర్కారు ఫోకస్..లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ

90 శాతం పెయ్య దూడలే పుడుతున్నట్లు ఆఫీసర్ల వెల్లడి జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

Read More

కామారెడ్డి జిల్లాలో యాసంగికి నీళ్లు పుష్కలం..నిండుకుండలా ప్రాజెక్టులు, చెరువులు

  నిజాంసాగర్ కింద లక్షా 25 వేల ఎకరాలకు నీటి విడుదల పోచారం, కౌలాస్ ప్రాజెక్టుల కింద 19వేల ఎకరాలు సాగు  కామారెడ్డి, వెలుగు : 

Read More

వరికొయ్యలు కాల్చి వేస్తే నష్టాలే..పొలంలో కలిపి దున్నితే లాభం:వ్యవసాయాధికారులు

వాయు కాలుష్యం.. రైతులకు ఊపరితిత్తుల సమస్య భూసారానికి ముప్పు.. నశిస్తున్న సూక్ష్మజీవులు, పోషకాలు యాదాద్రి, వెలుగు: వరి కొయ్యలు కాల్చవద్ద

Read More

ఖమ్మం జిల్లాలో చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు!

రూ.644.31 కోట్ల విలువైన 2,69,699 మెట్రిక్​ టన్నులు సేకరణ  రైతుల బ్యాంక్​ అకౌంట్లలో రూ.578 కోట్లు జమ బోనస్​ రూపంలో రూ.68.33 కోట్లు చెల్లింప

Read More

భారత ఉన్నత విద్యకు ‘త్రీ ఇన్ వన్’ నియంత్రణ

భారతదేశ ఉన్నత విద్యావ్యవస్థ సుమారు 1,100 విశ్వవిద్యాలయాలు, దాదాపు 45,000  కళాశాలలతో  విశాలమైనది.  కానీ, దాని నియంత్రణ పర్యవేక్షణ చాలాకా

Read More

డయాబెటిస్ పై నివేదిక, పరిష్కారాలు...క్వాలిటీ ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రపంచ మధుమేహ రాజధాని (డయాబెటిస్‌‌‌‌ క్యాపిటల్ ఆఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌)‌‌‌‌

Read More

నామినేటెడ్ పోస్టులపై నజర్..సిద్దిపేట నేతల నిరీక్షణకు తెర

ఏఎంసీ, సుడా పోస్టుల భర్తీకి సన్నాహాలు  సంగారెడ్డి జిల్లాలో నేతల మధ్య కుదరని సయోధ్య  పటాన్ చెరు, నారాయణఖేడ్ పెండింగ్ సిద్దిపేట, స

Read More

ఐదు ప్రాజెక్టుల్లో చేపల పెంపకం లేనట్టే!..20 వేల మత్స్య కుటుంబాల ఉపాధిపై ఎఫెక్ట్

  సీజన్ పూర్తయినా మొదలు కాని చేప పిల్లల పంపిణీ  4.29 కోట్ల చేప పిల్లలకు గాను జిల్లాకు చేరుకున్నవి 80 లక్షలు మాత్రమే.. నిర్మల్,

Read More

ఆరావళి అరణ్య రోదన.. వికసిత భారతం అంటే ప్రకృతి వినాశనమా?

భారతదేశం తన స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి అంటే 2047 నాటికి 'వికసిత్ భారతం' కావాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పారిశ్రామి

Read More

మేడారంలో భక్తుల రద్దీ..వరుస సెలవులతో భారీగా తరలివస్తున్న జనం

ముందస్తు మొక్కులకు బారులు..బందోబస్తు చర్యల్లో అధికారులు మేడారం వన దేవతల చెంత భక్తుల రద్దీ పెరిగింది. వరసగా సెలవులు కావడంతో జనం భారీగా తరలివస్త

Read More

సంక్రాంతికి.. కరీంనగర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభం ..అన్ని సేవలు ఒకే చోట..

సీఎం చేతులమీదుగా ప్రారంభించే యోచన  కరీంనగర్​ కొత్త కలెక్టరేట్ లోనే గణతంత్ర వేడుకలు  పాత కలెక్టరేట్ కూల్చివేత ఇప్పట్లో లేనట్టే? 

Read More

గతేడాదితో పోలిస్తే మహబూబ్ నగర్, గద్వాల్ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్

ఈ ఏడాది పాలమూరు జిల్లాలో  5,662 కేసులు నమోదు గద్వాల జిల్లాలో 2,410 కేసులు 2025 పోలీసు శాఖ వార్షిక నివేదికలను వెల్లడించిన  ఆయా జిల

Read More