వెలుగు ఎక్స్‌క్లుసివ్

కోనసీమ పందేలకు తెలంగాణ పుంజులు..

రకాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర అడ్వాన్స్​ ఇచ్చి బుక్​ చేసుకుంటున్న పందెంరాయుళ్లు ఒక్కో కోడి పెంపకానికి రూ.25 వేల నుంచి రూ.30 వ

Read More

మిల్లర్లు గన్నీలు ఇస్తలేరు..లెక్క చెబుతలేరు.. మిల్లుల్లోనే 1.31 కోట్ల గన్నీలు

2019 నుంచి 2025 వరకూ.. లెక్కలు  చెప్పని కొందరు మిల్లర్లు గన్నీల విలువ రూ. 35 కోట్లు యాదాద్రి, వెలుగు:  రూ. కోట్ల విలువైన గన్న

Read More

ఇక వేగంగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం!.

 మధిరలో జెట్​స్పీడ్, ఖమ్మం, పాలేరులో కొంత స్లో  వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో గత నెల టెండర్లు పూర్తి  వచ్చే విద్యాసంవత్సరానిక

Read More

కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!..కీలకంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం

నందకుమార్ కాల్​ రికార్డింగ్స్​ను నాడు ప్రెస్‌‌మీట్‌‌లో వెల్లడించిన కేసీఆర్​ ఇవే ఆధారాలతో సిట్​ దర్యాప్తు.. కేసీఆర్​కు నోటీసుల

Read More

కృష్ణా నీళ్లు ఎక్కువ తోడుకున్నది ఏపీనే!..ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు 600 టీఎంసీల దాకా తరలింపు

ఈ వాటర్ ఇయర్‌‌‌‌లో ఇప్పటి వరకు ఏకంగా 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్లు తరలింపు తెలంగాణ వాడుకున్నది దాదాపు 120 టీఎంసీలే.. 

Read More

కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..పెరిగిన పోక్సో కేసులు

    జిల్లాలో పెరిగిన లైంగికదాడులు, కిడ్నాప్​లు     తగ్గిన పగటి చోరీలు.. పెరిగిన రాత్రి దొంగతనాలు    &nb

Read More

రామగిరి ఖిల్లాకు మహర్దశ..టూరిస్ట్ స్పాట్గా మార్చేందుకు రూ.5 కోట్లు మంజూరు

అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించిన సర్కార్ పర్వతమాల ప్రాజెక్ట్​ కింద రోప్​ వే ఏర్పాటు పెద్దపల్లి, వెలుగు:శతృద

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళలపై పెరిగిన వేధింపులు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్  వార్షిక క్రైమ్ వివరాలను వెల్లడించిన ఎస్పీలు  సైబర్ నేరాలు తగ్గినా.. పోయిన డబ్బు ఎక్కువే

Read More

మానేరుపై హైలెవెల్ బ్రిడ్జి..మంథని మండలంలో నిర్మించేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌

1.12 కి.మీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203కోట్లు మంజూరు రెండు జిల్లాల మధ్య పెరగనున్న కనెక్టివిటీ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మం

Read More

వరిపైనే గురి..యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు

మహబూబాబాద్​ జిల్లాలో 1,64,124 ఎకరాల్లో వరి సాగు అంచనా 84,261 ఎకరాల్లో మొక్క జొన్న సాగు  మహబూబాబాద్, వెలుగు: యాసంగి సాగుకు అన్నదాతల

Read More

అందరినీ కలుపుకొని పోదాం..ఎన్నికలు ముగిసినయ్.. పంతాలు, పట్టింపులకు పోకండి : సీఎం రేవంత్ రెడ్డి

పక్క పార్టీ నుంచి గెలిచిండని వివక్ష చూపొద్దు ప్రతిఒక్కరూ మన కుటుంబ సభ్యులే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం కొడంగల్ ను​మోడల్​నియోజకవర్గం

Read More

తాలిపేరు ప్రాజెక్టు రిపేర్లకు మోక్షం.. రూ.4 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన సర్కారు

    కుడి, ఎడమ కాల్వల్లో రిపేర్ల కోసం పక్కా ప్రణాళిక     మే నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయం..  భద్రాచలం, వె

Read More

మెదక్ చర్చిలో మొదలైన క్రిస్మస్ వేడుకలు

లక్ష మంది భక్తులు వస్తారని అంచనా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు   500 మందితో పోలీస్ బందోబస్తు చీఫ్​ గెస్ట్​గా హాజరుకానున్న మాడరేటర్​ రూబెన్

Read More