వెలుగు ఎక్స్క్లుసివ్
సింగరేణి బొగ్గు.. 90 శాతం రాష్ట్రానికే.. ప్రతీ 10 టన్నుల్లో 9 టన్నులు తెలంగాణకే..
దేశం నలుమూలల నుంచి బొగ్గు కోసం పెరిగిన వినతులు ఆగస్టులో విద్యుత్ రంగానికి 40.51 లక్షల టన్నుల బొగ్గు సరఫరా అందులో రాష్ట్రానికే 36.26 లక్షల టన్ను
Read Moreనర్మెట పామాయిల్ ఫ్యాక్టరీకి.. నీటి గండం..రంగనాయక సాగర్ లో అడుగంటిన జలాలు
బోర్లు, ట్యాంకర్ల ద్వారా సేకరణ తపాసుపల్లి, దేవాదుల నుంచి నీటి తరలింపునకు ప్రయత్నాలు సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మ
Read Moreకుళ్లిపోయిన కూరగాయలు.. పాడైపోయిన మాంసం.. కూకట్ పల్లిలోని ఈ పీజీ హాస్టల్స్లో ఇంత ఘోరమా..?
కూకట్ పల్లిలోని హోటళ్లు, హాస్టళ్లు, స్వీట్ హౌజ్ లపై టీజీ సేఫ్ దాడులు 5 సంస్థల లైసెన్సులు సస్పెండ్.. పర్మిషన్ లేని హ
Read Moreకేటీఆర్ దోస్తులు, బావకు రూ.320 కోట్ల జాగా!..లాజిస్టిక్ పార్కుల పేరిట లాజిక్
టెండర్ ఒకరికి.. ప్రాజెక్టు మరొకరికి..పీపీపీ ముసుగులో 68 ఎకరాలకు స్కెచ్ రూల్స్కు పాతర.. తన వాళ్లకు జాతర బాట సింగారంలో క్రెడెన్స్ అక్రమాల &lsquo
Read Moreఒక వేలితో చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మీవైపే.. బీఆర్ఎస్ చిట్టా విప్పితే..
చూపుడు వేలితో ఎదుటివారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తాయనే విజ్ఞత మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థకు లేకపోవడం బాధాకరం. పోనీ
Read Moreప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. మన వంటింటిపై ప్రభావం పడే పరిస్థితి మారాలంటే..
చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించకుండా భారత్ పూర్తిస్థాయి ఆర్థిక భద్రత సాధించడం కష్టం. సౌర, పవన విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంట
Read Moreజై శ్రీరామ్ బస్తాల్లో రేషన్ బియ్యం
హసన్పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, “జై శ్రీరామ్” తదితర కమర్షియల్
Read Moreహుమ్టాకు నిధుల కొరత.. అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్పై నిర్లక్ష్యం.. సహకరించని ప్రభుత్వ శాఖలు
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగు, ఇతర ప్రాజెక్టుల కోసం ఏర్పాటు సహకరించని ప్రభుత్వ శాఖలు ఆదాయంలో ఒక్క శాతం ఇవ్వని డిపార్ట్మెంట్లు
Read Moreనిరుద్యోగుల కోసం ప్రత్యేక పోర్టల్..మెదక్ జిల్లాలో MESIC ఏర్పాటు.. ప్రారంభించిన మంత్రి వివేక్
రాష్ట్రంలోనే తొలిసారి.. లోకల్ ట్యాలెంట్ ఫర్ గ్లోబల్ ఇండస్ట్రీ కాన్సెప్ట్ తో పోర్టల్ రూపకల్పన జిల్లాలోని నిరుద్యోగులకు కంపెనీల్లో
Read Moreసింగరేణి పెన్షన్.. మందులకూ సాల్తలే .. కనీస పెన్షన్ రూ. 10 వేలు ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం
వేలాది మందికి రూ.200 నుంచి రూ.500 మధ్యే అందుతున్న పింఛన్ దయనీయంగా బతుకీడుస్తున్న రిటైర్డ్ కార్మికులు మూడేండ్లకోసారి సవరించాల్సి ఉన్నా 28 ఏండ్లు
Read Moreహైదరాబాద్ NGRIలో టెక్నీషియన్ పోస్టులు.. 10th, ఐటీఐ చదివితే చాలు.. పూర్తి వివరాలు ఇవే !
హైదరాబాద్లోని ప్రముఖ జాతీయ సంస్థ అయిన సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ) టెక్నీషియన్ గ్రేడ్-&ndas
Read Moreవరంగల్లో ట్రాఫిక్ పద్మవ్యూహం..ఐదు కిలోమీటర్ల జర్నీకి అరగంట సమయం
ఫెస్టివల్ సీజన్లో సమస్య మరింత అధికం వరుస పండుగల నేపథ్యంలో ట్రాఫిక్పై పోలీసుల ఫోకస్ జీడబ
Read Moreహక్కుల కోసం బాధ్యతల విస్మరణ సమంజసమేనా..?
ఈ దేశంలో ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడతారు. కానీ విధుల గురించి మాట్లాడేవారు ఎంతమంది? మనకు ప్రభుత్వ పథకాలు కావాలి, రోడ్డు కావాల
Read More












