వెలుగు ఎక్స్‌క్లుసివ్

సమ్మక్క జాతరకు వేళాయే.. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లావ్యాప్తంగా అమ్మవార్ల గద్దెలు ముస్తాబు

మినీ మేడారాలుగా రేకుర్తి, వీణవంక, గోదావరిఖని, కేశవపట్నం, గోయల్‌‌‌‌‌‌‌‌వాడ, నీరుకుళ్ల, కొదురుపాక, కొలనూరు

Read More

భద్రాద్రిలో వైభవంగా రథసప్తమి.. ఘనంగా సూర్య, చంద్రప్రభ వాహనాలపై సీతారామయ్యకు తిరువీధి సేవ

భక్తులతో భద్రగిరి రద్దీ.. 200 జంటలతో నిత్య కల్యాణం భద్రాచలం, వెలుగు :  భద్రాద్రిలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగాయి. సీతార

Read More

అద్దెల భారానికి చెక్.. ప్రైవేట్ బిల్డింగ్లు ఖాళీ చేస్తున్న ప్రభుత్వ డిపార్ట్మెంట్లు

సర్కార్​ బిల్డింగ్​ల్లో 23 ఆఫీసులకు చోటు ప్రతీ నెల రూ. లక్షల్లో సర్కారుకు మిగులు మరో 12 ఆఫీసులకు త్వరలో కేటాయింపు యాదాద్రి, వెలుగు:  

Read More

జనవరి 28 నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మన్యంకొండ’ బ్రహ్మోత్సవాలు

1న వేంకటేశ్వరస్వామి రథోత్సవం 3న దర్బారు తర్వాత నెల రోజులపాటు జాతర సీఎం రేవంత్​రెడ్డి హాజరయ్యే అవకాశం ఉమ్మడి జిల్లాతోపాటు మహారాష్ట్ర, కర్నాటక,

Read More

రూపు మారుతున్న మేడారం..గతానికి భిన్నంగా 365 రోజులూ కిటకిటలాడుతున్న వైనం

ఆదివాసీల ఇండ్ల స్థానంలో కమర్షియల్‌‌ కాంప్లెక్స్‌‌లు, హోటళ్లు, ఏసీ గదులు అమ్మవార్ల గద్దెల చుట్టూ పెరుగుతున్న భవనాలు  తి

Read More

ఆ 16 ప్రాజెక్టులపై కదలికేదీ.?..జీవో ఇచ్చి 5 నెలలైతున్నా ముందుకు పడని అడుగు

         360 టీఎంసీల కెపాసిటీతో 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు నిరుడు సెప్టెంబర్​లోనే నిర్ణయం.. డీపీఆర్​, సర్వే చేయాల

Read More

మేడారం జిగేల్..మహాజాతరకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా

మహాజాతరకు నిరంతరాయంగా కరెంట్​ సరఫరా  200ల ట్రాన్స్​ఫార్మర్లు, 350 మంది బృందంతో పర్యవేక్షణ  - నార్లాపూర్​ వద్ద ప్రత్యేకంగా 33/11కేవీ స

Read More

తెలంగాణలో పాస్‌‌ బుక్కులు వస్తలేవ్!.. 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్

    భూభారతిలో రోజుకు సగటున 1,500 నుంచి 2 వేల రిజిస్ట్రేషన్లు     నిలిచిపోయిన దాదాపు 30 వేల పాస్‌‌బుక

Read More

తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు

131 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం రాష్ట్రం నుంచి సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌‌లో జీ చంద్రమౌళి, బాల సుబ్రమణియన్,  కుమారస్

Read More

శాంతి కోరుకోవడం బలహీనత కాదు : రాష్ట్రపతి ముర్ము

మనసైన్యమే మన బలం..  ఏ సవాలునైనా ఎదుర్కోగలం: రాష్ట్రపతి ముర్ము ఆపరేషన్ సిందూర్.. భారత స్వయం సమృద్ధికి నిదర్శనం త్వరలో మూడో అతిపెద్ద 

Read More

మేడారానికి ప్లాస్టిక్ ముప్పు!..నేల, నీరు, గాలి కలుషితం

గత జాతరలో 12 వేల టన్నుల చెత్త.. ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలే నేల, నీరు, గాలి కలుషితం.. అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులపై ఎఫెక్ట్​ ఈ సా

Read More

సుప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్... భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు

ఆఫ్ఘన్​లు 1554లో ఒకరితో ఒకరు కలహించుకోసాగారు. ఆ సమయంలో హుమయూన్ అక్బర్​తో సహా సింధునదిని దాటి, పంజాబ్​ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత 15 సంవత్స

Read More

ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే క్లోజ్!..వరుస ప్రమాదాలతో మూసేసిన అధికారులు

అధికారికంగా ప్రారంభించిన తర్వాతే మళ్లీ అనుమతి   సంక్రాంతి రద్దీతో మొన్నటి వరకు రాకపోకలు  రెండు వారాలుగా 120 కిలోమీటర్ల మేర అనుమతి ఓ

Read More