
వెలుగు ఎక్స్క్లుసివ్
భూభారతిలో రెండెంచెల అప్పీల్ వ్యవస్థ : కలెక్టర్ పమేలాసత్పతి
వీణవంక, వెలుగు: భూభారతి చట్టంలోని రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్&z
Read Moreఖమ్మం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : రఘురాంరెడ్డి
మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు వినియోగించాలి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిశ సమావేశంలో కేంద్ర పథకాలపై సమీక్ష ఖమ్మం, వెలుగు : 
Read Moreసాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించాం రాష్ట్రంలో బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం 
Read Moreమృత్యు గుంతలు .. చిన్నారుల పాలిట యమపాశాలు .. 9 మంది ప్రాణాలు బలి
చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు మృత్యు కుహారాలుగా మారిన జేసీబీ గుంతలు కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లో 9 మంది ప్రాణాలు బలి
Read Moreసిద్దిపేట జిల్లాలో షుగర్, బీపీ పేషంట్లు పెరుగుతుండ్రు.. బీపీ పేషంట్లలో మహిళలే ఎక్కువగా ఉన్నరు..!
ఎన్సీడీ సర్వేలో వెల్లడి జిల్లాలో 1,23,935 మంది పేషెంట్లు మారుతున్న జీవనశైలే కారణం సిద్దిపేట, వెలుగు: జిల్లాలో బీపీ, షుగర్ పేషెం
Read Moreవరంగల్ సిటీ డంప్యార్డ్ ఎఫెక్ట్.. గాలి,నీళ్లు కరాబ్.! కాలుష్య కోరల్లో మడికొండ, రాంపూర్ గ్రామాలు
కాలుష్య కోరల్లో మడికొండ, రాంపూర్ గ్రామాలు ఎయిర్ క్వాలిటీకి దెబ్బ.. ప్రమాదానికి చేరువలో నీరు తాజాగా పీసీబీ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడి డం
Read Moreబెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ ప్రారంభం .. తీరిన మామిడి రైతుల కష్టాలు
ఇద్దరు ట్రేడర్లకు లైసెన్సులు ఇచ్చిన అధికారులు టన్నుకు రూ.50 వేల చొప్పున ధర చెల్లింపు గతంలో నాగపూర్ మార్కెట్లో అమ్మకాలు అక్కడ కమీషన్ ఏ
Read Moreవారంలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్త.. అందరినీ కలుపుకొని టీమ్ వర్క్తో పనిచేస్త: కొత్త సీఎస్ రామకృష్ణారావు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషిచేస్త ప్రభుత్వ స్కీమ్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్త ‘వెలుగు’ ఇంటర్వ్యూలో వెల్లడ
Read Moreగిగ్ వర్కర్స్కు ఇచ్చిన హామీల అమలు ఏది ?
భారతదేశంలోని గిగ్ వర్కర్స్కు ఉద్యోగంతోపాటు సామాజిక భద్రత కల్పిస్తామని 2025-26 కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Read Moreఅవినీతికి అడ్డుకట్ట పడేదెలా ? 2025లో మార్చి దాకా నమోదైన ఏసీబీ కేసులు ఎన్నంటే..
నేడు అవినీతి మహమ్మారి సమాజంలో ప్రతిచోట తిష్టవేసి కోరలు చాస్తోంది. ప్రతి నిత్యం ఏదో ఒకశాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల
Read Moreమావోయిస్టుల శాంతి చర్చల పిలుపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా..?
ఇటీవల మావోయిస్టు పార్టీ మేం శాంతి చర్చలకు సిద్ధమని, శాంతిచర్చలు జరపడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ఆయుధాలు వాడమని ఒక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్
Read Moreరైతన్న కష్టం.. నీటి పాలు .. అకాల వర్షంతో ఆగమైతున్న రైతులు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు భారీ మొత్తంలో నష్టపోయిన రైతులు గద్వాల, నారాయణపేట జిల్లాల్లో పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు, మూగజీవాలు మృతి
Read Moreనిజామాబాద్ జిల్లాలో వానకాలం సాగు యాక్షన్ ప్లాన్ రెడీ
4.32 లక్షల ఎకరాల్లో వరి, 47 వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగు సోయాబిన్ 37 వేల ఎకరాలు.. పసుపు 19 వేల ఎకరాల సాగు అంచనా నిజామాబాద్, వెలుగు : వ
Read More