వెలుగు ఎక్స్క్లుసివ్
నెరవేరిన నల్గొండ వాసుల కల.. కార్పొరేషన్ గా మారిన నల్గొండ
ఫలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పటికే మొదలయిన మున్సిపల్ ఎన్నికల కసరత్తు నల
Read Moreసోయా చుట్టూ రాజకీయం.. వారం రోజులుగా బీఆర్ఎస్ నిరసనలు
రంగుమారిన సోయా కొనాలని డిమాండ్ పంట అమ్ముకునేందుకు రైతుల ఎదురుచూపులు ఈ ఏడాది అధిక వర్షాలతో రంగు మారిన పంట ఆదిలాబాద్ జిల్లాలో సాగైన సోయా  
Read Moreకొత్తకొండ ఇక సరికొత్తగా.. వీరభద్రస్వామి ఆలయ డెవలప్మెంట్ కు లైన్ క్లియర్
మారనున్న దేవాలయ రూపురేఖలు రూ.75 కోట్ల పనులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఈ నెల 10 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర అనంతరం పట్టాలెక్కనున
Read Moreమున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే అధికం
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 146 వార్డులు మొత్తం ఓటర్లు 4,92,920 మంది మహిళలు 2,55,656 మంది, పురుషులు 2,37,219 మంది, ఇతరులు 45 &n
Read Moreమహానగరానికి మల్లన్న సాగర్ జలాలు
పాతూరు వద్ద ప్రారంభమైన పనులు తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు మూసీ సుందరీకరణకు మరో 5 టీఎంసీలు రూ.5 వేల కోట్లతో సర్కారు ప్రణాళిక సిద్దిపేట,
Read Moreమళ్లీ పెరిగిన చికెన్ ధరలు..స్కిన్ లెస్ కిలో రూ.320, కోడిగుడ్డు రూ.8
పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకులు, చలితో తగ్గిన ఉత్పత్తి మార్కెట్లో పెరిగిన డిమాండ్ సంక్రాంతి, మేడారం జాతరకు రేట్ మరింత పెరిగే చాన్స్ కరీంనగర
Read Moreవెనెజువెలా ఆక్రమణతో చమురుపై ప్రభావం
1687లో గొప్ప ఆంగ్ల శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ ఇలా అన్నాడు ‘ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది’. ఆయన చెప్పిన &nbs
Read Moreగిగ్ ఎకానమీలో న్యాయం ఎక్కడ?
నేటి డిజిటల్ యుగంలో అరచేతిలోకి అన్నీ అంది వచ్చేస్తున్నాయి. ఒక క్లిక్తో ఆహారం, మరో క్లిక్తో నిత్యావసరా
Read Moreనాడు జలాలే అస్త్రం..నేడు అసెంబ్లీకి సన్యాసం
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర ఎప్పుడూ వివాదాస్పదమే. తాజాగా కీలక సమయంలో ప్రధాన జలాల అంశంపై అసెంబ్లీ సమావేశా
Read Moreసంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగేలా..హైదరాబాద్- విజయవాడ హైవేపై డైవర్షన్
హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ నార్కెట్ పల్లి, సూర్యాపేట మీదుగా మళ్లింపు రోడ్డుపై గుంతలు లేకుండా రిపేర్లు చేయిస్తున్న ఆఫీసర్లు నల్గొం
Read Moreఅన్నారం దర్గా ఉర్సు షురూ
గంధం ఊరేగింపులో పాల్గొన్న భక్త జనం...- దర్గాలో ప్రముఖుల ప్రార్థనలు పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్
Read Moreకామారెడ్డి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
నిజాంసాగర్లో రూ.9.97 కోట్లతో ఒకో టూరిజం అభివృద్ధి అసెంబ్లీలో రాష్ర్ట మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాను పర్
Read Moreఫలితాలిస్తున్న కీమోథెరపీ ట్రీట్ మెంట్... సూర్యాపేటలో రెండు నెలల్లో 30 మందికి పైగా చికిత్స
సూర్యాపేటలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లో రోజూ 6 నుంచి 8 మందికి కీమోథెరపీ రెండు నెలల్లో 30 మందికి పైగా చికిత్స సూర్యాపే
Read More












