కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి కలిశారు. పెద్దపల్లిలోని ఓదేల మండలంలో పుష్ పుల్ రైల్, రామగిరి రైలును ఆగేలా చూడాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. దీంతో పాటు మంచిర్యాలలో ఫోటో బిజీ ఏర్పాటు చేయాలంటూ, దాని పనులు వేగవంతం చేయాలంటూ కోరారు. మంచిర్యాలలో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ స్టాప్ కి కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ అనుమతిచ్చారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన వివేక్ వెంకటస్వామి
- తెలంగాణం
- January 31, 2023
లేటెస్ట్
- పేమెంట్ అగ్రిగేటర్గా పేయూకు పర్మిషన్
- పంత్ పటాకా..టైటాన్స్ను మళ్లీ ఓడించిన ఢిల్లీ
- ప్రజల సంపద పంచుతామని నేను అనలే : రాహుల్ గాంధీ
- వరుసగా నాలుగు రోజుల ర్యాలీ .. రూ. 8.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపాదన
- కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి
- ఆన్లైన్లో కొత్త కస్టమర్లను తీసుకోవద్దు .. కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
- మావాడి ఫలితాలొచ్చాయి.. మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అయితుండు..!
- వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది
- ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం : సుప్రీంకోర్టు
- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ | కేసీఆర్ బస్సు యాత్ర | రేవంత్ Vs హరీష్ | గడ్డం వంశీ-పెద్దపల్లి | V6 తీన్మార్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు