వరంగల్

పోలీసు అధికారులకు అవార్డులు

హనుమకొండసిటీ/ మహబూబాబాద్, వెలుగు: విస్తృత స్థాయిలో మత్తు పదార్థాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు రాష్ట్ర డీజీపీ చేతు

Read More

శాయంపేట లైబ్రేరియన్​కు మెమో

ఆఫీసుకు తాళం వేసి ఉండడంతో లైబ్రెరీ చైర్మన్​ ఆగ్రహం శాయంపేట, వెలుగు: గ్రంథాలయం ఆదివారం మూసి ఉంచడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ అజీజ్​ఖాన్​

Read More

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి రూరల్, వెలుగు: యువత అందివచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జిల్లాక

Read More

బీఆర్ఎస్ సభకు పోయి తిరిగొస్తుండగా విషాదం.. యాక్సిడెంట్లో ఇద్దరు స్పాట్ డెడ్

సిద్ధిపేట: బీఆర్ఎస్ సభకు పోయి బైక్పై తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. సిద్ధిపేట జిల్లా నుంగునూర్ మండలం రాంపూర్ వద్ద ఈ ర

Read More

లబ్ధిదారుల గుర్తింపులో స్పీడ్​​ పెంచాలి : కలెక్టర్​ సత్య శారదా దేవి

కాశీబుగ్గ/ నర్సంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథంకలో భాగంగా రెండో విడత ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల గుర్తించే ప్రక్రియ స్పీడప్​ చేయాలని వరంగల్​ కలెక్టర్​

Read More

రామప్ప టెంపుల్ ని సందర్శించిన మిస్​ ఇండియా

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ని శనివారం సాయంత్రం మిస్ ఇండియా నందిని గుప్తా సందర్శించారు. ఉమ్మడి జిల్లా టూరిజం

Read More

కేంద్రం నెలరోజులు కాల్పులు ఆపాలి..మావోయిస్టులతో శాంతిచర్చలకు రావాలి

ప్రొఫెసర్‍ హరగోపాల్‍.. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్​ డిమాండ్  వరంగల్‍, వెలుగు: చత్తీస్ గఢ్​లో మావోయిస్టు

Read More

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

మొగుళ్ళపల్లి,వెలుగు : వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం..  మ

Read More

రూ. 1200 కోట్లతో సభ పెడ్తున్నవ్..ఆ పైసలన్నీ ఎక్కడివి?..కేసీఆర్ ను ప్రశ్నించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

మనిషికి రూ.400 ఇచ్చి సభకు తీసుకొస్తున్నరని ఆరోపణ పరకాల, వెలుగు :  “ రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి వరంగల్​ఎల్కతుర్తిలో సభ పెడుతున్నవ్​

Read More

9 రెవెన్యూ గ్రామాలు.. 3,976 దరఖాస్తులు

వెంకటాపూర్‌‌లో ముగిసిన భూభారతి రెవెన్యూ సదస్సులు కొత్త పాస్‌‌బుక్కుల కోసం వచ్చిన అప్లికేషన్స్‌‌ ఎక్కువ సాదా భైనామ

Read More

సిగ్నల్స్​ దగ్గర నీడకోసం తెరలు

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: వాహనదారుల సౌలభ్యం కోసం నీడ తెరల ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా మేయర్​ గుండు సుధారాణి తెలిపారు. శుక్రవారం హనుమకొండ పరిధ

Read More

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రేగొండ/ పర్వతగిరి, వెలుగు: రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం జయశంకర్​

Read More

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కావద్దు : రిజ్వాన్​ బాషా షేక్​

జనగామ, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం చేయవద్దని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ అధికారులను, సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఆయన

Read More