కేరళలో అదిరిన వాటర్ ఫెస్టివల్

కేరళలో అదిరిన వాటర్ ఫెస్టివల్

తిరువనంతపురం: కేరళలోని బేపూర్ వాటర్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. చలియార్ నది ఒడ్డున జరిగిన వాటర్ ఫెస్టివల్ లో  బోట్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నేవీ, కోస్ట్ గార్డ్ ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 13 రాష్ట్రాలకు చెందిన పతంగులతో కూడిన నేషనల్ కైట్ ఫెస్టివల్ పలువుర్ని అబ్బురపర్చాయి. డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ ఇవాళ ముగిసింది. 

 

 

ఇవి కూడా చదవండి

బంగారు గని కూలి 38 మంది మృతి

అప్పులు కట్టేందుకు ఆర్టీసీ డిపోలు తాకట్టు