భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని పాలకవర్గ సభ్యులు విమర్శలు చేస్తూ నిలదీయడంతో మనస్థాపానికి గురైన ఓ మహిళా సర్పంచ్ ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి లో చోటు చేసుకుంది. గత పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిన ఆదేర్ల స్రవంతి.. 30 రోజుల ప్రణాళిక లో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. 27 లక్షలలో 22 లక్షలు దుర్వినియోగం అయ్యాయని పాలకవర్గం 7 నెలలుగా సర్పంచ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా రెండుసార్లు స్రవంతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విమర్శలు కొనసాగుతున్న క్రమంలో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
మనస్థాపానికి గురై మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
- క్రైమ్
- August 2, 2020
లేటెస్ట్
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్