ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 

జగిత్యాల టౌన్/రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి/కోరుట్ల/చొప్పదండి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జగిత్యాల, రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, సిబ్బంది బైక్​ ర్యాలీ నిర్వహించారు. కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీల్లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. చొప్పదండిలో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు.