- 7వ రోజు దుకాణాదారుల రిలే దీక్షలు
యాదాద్రి: యాదగిరిగుట్టలో దుకాణదారుల నిరసన కొనసాగుతోంది. మంగళవారం ఏడో రోజుకు చేరిన సందర్భంగా నిరసన ప్రదర్శన వినూత్నంగా నిర్వహించారు. వైకుంఠ ద్వారం నుండి కొండపైకి మెట్ల దారి గుండా మోకాళ్లపై నడుచుకుంటూ కొండపైకి చేరుకున్నారు వ్యాపారులు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కొండపైనే షాపులు కేటాయించేలా సీఎం కేసీఆర్ కు జ్ఞానోదయం కలిగించాలని స్వామివారికి వేడుకున్నారు.
ఇవి కూడా చదవండి
ర్యాగింగ్ చేసిన మెడికోల సస్పెన్షన్
తెలంగాణలో వన్ మోటో కరెంటు వాహనాల ప్లాంట్
ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే..