బెంగళూరు: కంపెనీ టెక్నాలజీ సెంటర్ ను బెంగళూరులో ఏర్పాటు చేయనున్నామని వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ వీడియో కమ్యూనికేషన్ మంగళవారం ప్రకటించింది. ఇండియాలో తమ బిజినెస్ను మరింతగా విస్తరించేందుకు వచ్చే కొన్నేళ్లలో అనేక మందిని హైర్ చేసుకుంటామని పేర్కొంది. దేశంలో జూమ్ యూజర్లు పెరుగుతుండడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నాటికి ఇండియాలో జూమ్ ఫ్రీ సైనప్స్ ఏకంగా 6,700 శాతం పెరిగాయని కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఇప్పటికే ముంబైలో కంపెనీకి ఓ ఆఫీస్, రెండు డేటా సెంటర్లు కూ డా ఉన్నాయని జూమ్ పేర్కొంది.
బెంగళూరులో జూమ్ సెంటర్
- బిజినెస్
- July 22, 2020
లేటెస్ట్
- IPL 2024: డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రికార్డును సమం చేసిన కింగ్ కోహ్లీ
- Priyadarshi: హీరోగా ప్రియదర్శి ఫుల్ బిజీ.. వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్
- బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి..
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసింది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఎండలు మండిపోతున్నయ్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి సీతక్క
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- మ్యాన్ హోల్ మూతను ఢీకొని స్కూటర్ బోల్తా..తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు
- బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీ
- ఎలక్షన్ పోలీసు అబ్జర్వర్తో కలెక్టర్, ఎస్పీ భేటీ
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...