అమరావతి: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు రమ్మంటూ మరోసారి ఆహ్వానించింది. సచివాలయంలో మధ్యాహనం 12 గంటలకు సమయం నుంచి సమయం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరపున సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆహ్వానం పంపారు. తాజా చర్చలపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందించలేదు. నిన్న ఆహ్వానించగా మూడు ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తేనే చర్చలకు ఆహ్వానిస్తామని తేల్చి చెప్పారు. అన్ని విషయాలు చర్చించుకుని మంచి నిర్ణయం తీసుకుందామంటూ ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానించారు.
AP: ఉద్యోగ సంఘాలను మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్
- January 27, 2022
లేటెస్ట్
- ఐపీఎల్ టికెట్ల విక్రయంపై విచారణ జరపాలి
- వికారాబాద్ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్
- తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు
- మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు
- ఇథనాల్ కంపెనీలను రద్దు చేయాలి.. ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్
- శ్రీరామనవమి శోభాయాత్రలో8 చైన్లు, 20పైగా సెల్ ఫోన్లు చోరీ
- ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
- భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!
- యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయిల్.. ఇరాన్పై క్షిపణి దాడి
- రాజాసింగ్పై కేసు .. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫైల్ చేసిన అఫ్జల్ గంజ్ పోలీసులు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్