ఎలక్ట్రిక్ కార్లు ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడల్స్ను ఆడి బుధవారం లాంచ్ చేసింది. వీటి ధరలు వరసగా రూ. 1.79 కోట్లు, రూ. 2.04 కోట్లు (ఎక్స్షోరూమ్). ఈ–ట్రాన్ జీటీలో 390 కిలో వాట్స్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 401–481 కిమీ వెళ్లొచ్చు. అదేవిధంగా ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీలో 475 కి.వా. బ్యాటరీ ఉంటుంది. సింగిల్ ఛార్జ్కు 388–500 కి.మీ వెళుతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లలో 5–80 శాతం ఛార్జింగ్ సుమారు 22 నిమిషాల్లో పూర్తవుతుందని ఆడి పేర్కొంది.
ఆడి ఎలక్ట్రిక్ కార్లు లాంచ్
- బిజినెస్
- September 23, 2021
లేటెస్ట్
- ఎవరీ వర్షా ప్రియదర్శిని.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం నవీన్ పట్నాయక్
- ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
Most Read News
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం