ఎలక్ట్రిక్ కార్లు ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడల్స్ను ఆడి బుధవారం లాంచ్ చేసింది. వీటి ధరలు వరసగా రూ. 1.79 కోట్లు, రూ. 2.04 కోట్లు (ఎక్స్షోరూమ్). ఈ–ట్రాన్ జీటీలో 390 కిలో వాట్స్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 401–481 కిమీ వెళ్లొచ్చు. అదేవిధంగా ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీలో 475 కి.వా. బ్యాటరీ ఉంటుంది. సింగిల్ ఛార్జ్కు 388–500 కి.మీ వెళుతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లలో 5–80 శాతం ఛార్జింగ్ సుమారు 22 నిమిషాల్లో పూర్తవుతుందని ఆడి పేర్కొంది.
ఆడి ఎలక్ట్రిక్ కార్లు లాంచ్
- బిజినెస్
- September 23, 2021
లేటెస్ట్
- ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
- కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు
- ఏటీఎం ధ్వంసం .. రూ.8లక్షలు చోరీ
- టెన్త్ ఎగ్జామ్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్
- ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ల ఏర్పాటు : సునీల్ దత్
- బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మండల అధ్యక్షుడు
- వరదకాలువకు నీళ్లు విడుదల
- భక్తుల రద్దీ నియంత్రణకు..మూడంచెల భద్రతా ఏర్పాటు
- రాజన్న గుడి చెరువు పనులు స్పీడప్ చేయాలి : అనురాగ్ జయంతి
- హుజూరాబాద్ నుంచి అధిక మెజారిటీ ఇవ్వాలి : వొడితల ప్రణవ్
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్