శ్రీనగర్: పెట్రోలింగ్ చేస్తున్న జవాన్లపై టెర్రరిస్టులు కాల్పులకు దిగిన ఘటన సౌత్ కశ్మీర్లోని పంపోర్లో సోమవారం జరిగింది. టెర్రరిస్టుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారని సమాచారం. పెట్రోలింగ్ చేస్తున్న జవాన్లపై ఒక్కసారిగా టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. సెక్యూరిటీ ఫోర్సెస్పై అటాక్ జరగడంతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. గాయపడిన జవాన్లను సెక్యూరిటీ ఫోర్సెస్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెట్రోలింగ్ చేస్తున్న జవాన్లపై టెర్రరిస్టుల దాడి
- దేశం
- October 5, 2020
లేటెస్ట్
- కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్
- T20 World Cup 2024: టీమిండియా జెర్సీ అదరహో.. ధర ఎంతో తెలుసా..?
- అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. అవి ఏంటంటే...
- ఓటర్ స్లిప్పులు పంపిణీ 80 శాతం పూర్తయింది : రోనాల్డ్ రాస్
- పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు
- మళ్ళీ అధికారంలోకి వస్తా.. వారం రోజుల్లో బటన్లు నొక్కి పథకాలన్నీ క్లియర్ చేస్తా.. సీఎం జగన్
- గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు
- వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం
- Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏ వస్తువు కొనాలో తెలుసా..
- MI vs SRH: వరుసగా 5 మ్యాచ్ల్లో విఫలం.. వరల్డ్ కప్ ముందు కలవరపెడుతున్న రోహిత్ ఫామ్
Most Read News
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్తో సినిమాపై అప్డేట్!
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు
- T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్