విశాఖపట్నం: మన్యం కాల్పులతో దద్దరిల్లింది. విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండలం ముంప పోలీస్ స్టేషన్ పరిధిలని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. మావోలు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో ముంప పరిధిలో భద్రతా దళాలతో కలసి పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో గ్రేహౌండ్స్ దళాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తెలంగాణ వాసి, డీసీఎం కమాండర్ సందె గంగయ్యతోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. ఘటనాస్థలం నుంచి ఏకే47తోపాటు పలు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
విశాఖలో మావోల ఎన్కౌంటర్.. తెలంగాణ వాసి మృతి
- ఆంధ్రప్రదేశ్
- June 16, 2021
లేటెస్ట్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
- ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య
- Sundeep Kishan SK30: ధమాఖా డైరెక్టర్తో సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం
- ఏపీలో ఐపీఎస్ లకు ఈసీ షాక్: ఇద్దరు సీనియర్లపై బదిలీ వేటు..
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- 25YearsofTrvikram: త్రివిక్రమ్ 25 ఏళ్ల సినీ ప్రస్థానం..ఆయన సృష్టించిన ప్రభావం ఊహకందనిది
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు