లేటెస్ట్

ఎన్నికల దృష్ట్యా బీజేపీని బలోపేతం చేయాలె : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ ర

Read More

Saweety Boora : భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

ఢిల్లీ వేదికగా  జరుగుతున్న  ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ కు రెండు స్వర్ణ పథకాలు లభించాయి.  48 కేజీల విభాగంలో  మంగ

Read More

మొదటి ఘాట్ రోడ్డులో నక్కి నక్కి చూస్తున్న చిరుత పులి

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మార్చి 25న సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద ఓ చిరుత పులి నీరు తాగి సేద తీరుతూ వాహ

Read More

Andhra Pradesh : ఏప్రిల్ 3న పింఛన్లు

 ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ చేసే పింఛన్లను ఏప్రిల్లో మూడో తేదీన లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం  నిర్ణయించింది. ఒకటో తేదీ ఆర్బీఐకి స

Read More

ఇంట్లో ఎంత డబ్బు ఉండవచ్చు..? చట్టాలు ఏం చెబుతున్నాయి..? 

Cash Limit at Home : ఒక వ్యక్తి ఇంట్లో ఎంత డబ్బు ఉండవచ్చు..? ఒకవేళ లెక్కకు మించి ఉంటే ఏంటి పరిస్థితి..? ఎక్కువగా ఉన్న డబ్బుకు లెక్కలు లేకపోతే...? ఇంట్

Read More

సిట్ విచారణకు దూరంగా బండి సంజయ్..

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సిట్‌ విచారణకు మార్చి 26వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సం

Read More

Massive Tornado: అమెరికాలో టోర్నడోల బీభత్సం..23 మంది మృతి

అమెరికాలో కనివినీ ఎరుగని విధంగా టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. మిస్సిస్సిపిలో శుక్రవారం (మార్చి 24న) అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తు

Read More

మోడీ వైపునకు దూసుకొచ్చిన వ్యక్తి అభిమానా..? ఆందోళనకారుడా..?

కర్నాటక రాష్ట్రంలోని దేవనగిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో లో ఓ వ్యక్తి దూసుకు రావడం కలకలం రేపింది. మోడీ రోడ్ షో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి ఉన్

Read More

అలర్ట్.. ఏప్రిల్ 1 తర్వాత ఇక చెల్లుబాటు కాదు

పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు మార్చి 31తో  ముగియనుంది.  మీ పాన్ నంబర్-, ఆధార్ నంబర్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 తర్వాత

Read More

కేటీఆర్ ముందే బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ 

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ వర్గపోరు భగ్గుమన్నది. మార్చి 25వ తేదీ శనివారం మంత్ర కేటీఆర్ ముందే ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.&n

Read More

ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 ని

Read More

గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత

శాండల్‌వుడ్ దర్శకుడు కిరణ్ గోవి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం అతనికి 50 ఏళ్లు. కిరణ్ మార్చి 25 తన ఆఫీసులో ఉండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటన

Read More

బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ : 48 కేజీల విభాగంలో విజేత నీతూ

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నీతూ ఘంఘూస్ నిలిచింది. 48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్  అల్టాంట్‌సెట్‌సెగ

Read More