లేటెస్ట్

పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన

సబర్కాంత: గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో సబర్ డెయిరీకి సంబంధించి ఇప్పటికే పూ

Read More

వెహికల్ చెకింగ్లో దొరికిపోయిన ఇరానీ గ్యాంగ్

సైబరాబాద్ కమిషనరేట్లోని గచ్చిబౌలి, కూకట్పల్లి ,రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ముఠా సభ్యులు ఇషన్ నిరంజన్ నీలంనాలి(21

Read More

ఒలింపియాడ్ బ్యానర్లపై మోడీ ఫొటోలు అతికించిన బీజేపీ లీడర్స్

ఇండియాలో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఇండియా తొలిసారి అతిథ్యమిస్తుండటంతో యావత్ దేశం టోర్నీపై ఆసక్తి చ

Read More

సొంత పనులకు విద్యార్థులను వాడుకున్న టీచర్లు

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విద్యార్థితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెను స

Read More

భద్రాచలంలోని వరద బాధిత కుటుంబాలను పరామర్శించనున్న బాబు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దులోని వరద ముంపు మండలాల ప్రాంతాలను ఆయ

Read More

అధిర్ రంజన్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం

కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా ఉన్నాయంటూ బీజేపీ మండిపడుతోంది

Read More

దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి.. ఎక్కడ చూసినా చెత్తే

మూసీ నదికి భారీగా ఇన్ ఫ్లో తగ్గింది. గురువారం మూసారాంబాగ్ బ్రిడ్జి కింద నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. అటు చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జికి ఒక అడుగు కింద

Read More

జమ్మూకశ్మీర్ లో దంచికొడుతున్న వానలు 

జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు ఉ

Read More

డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ అభివృద్ధి

దేశంలోనే వరస్ట్ సీఎం కేసీఆర్ అని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన ఏ మాత్రం బాగాలేదని తెలిపారు. ‘ప

Read More

చెస్ ఒలింపియాడ్‌ ప్లేయర్స్ కు రజనీకాంత్ విషెస్

ఈరోజు ప్రారంభం కానున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొననున్న చదరంగం ఆడబోయే పోటీదారులందరికీ నటుడు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో

Read More

చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌ : క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ కార్యాలయానిక

Read More

తెలంగాణ రాష్ట్రం జాతికి గర్వ కారణం

దేశ జనాభాలో తెలంగాణ ప్రజలు 2.5శాతమే ఉన్నా... దేశ జీడీపీలో మాత్రం 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. డబుల్ ఇంజన్ శక్తి గురించ

Read More

రాజ్యసభలో మరో ముగ్గురు సస్పెండ్..మొత్తం 27 మంది

రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ సభ్యులు సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాఠక్ సహా ఇండిపెండెంట్ ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ లను  

Read More