
ఆదిలాబాద్
ఎస్టీపీపీని అత్యుత్తమ ప్లాంట్ గా నిలబెట్టాలి : సింగరేణి డైరెక్టర్ తిరుమల రావు
సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమల రావు జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్ గా నిలబెట్టాలని సి
Read Moreస్టూడెంట్స్ కు ఆసక్తి కలిగేలా బోధించాలి ..ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి
కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో చదివే స్టూడెంట్లుకు టీచరలు డిజిటల్ తరగతుల ద్వారా అధునాతన విధానంలో బోధించాలని, వారికి చదువుపై ఆసక్తి కలిగేలా చూడాల
Read Moreసహాయకుడి అంత్యక్రియల్లో హైకోర్టు జడ్జి
నిర్మల్, వెలుగు: హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవి, కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు దంపతుల నివాసంలో పని చేసే ఉదయ్ అనే యువకుడు
Read Moreముంబై నేవీ సెంటర్ లో వెపన్, బుల్లెట్లు చోరీ..ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ లోని ఎల్కపల్లిలో కలకలం
అన్నదమ్ములను అరెస్ట్ చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాగజ్ నగర్, వెలుగు: నేవీ సెంటర్ లో వెపన్, బుల్లెట్లను చోరీ చేసిన జవాన్ తో పాటు అతని అ
Read Moreఅడ్డగోలుగా వడ్డీలతో దోపిడి .. మైక్రో ఫైనాన్స్ పంజా!..మహిళా సంఘాలే టార్గెట్ గా దందా
అధిక వడ్డీలతో అడ్డగోలుగా దోపిడీ కిస్తీ లేట్ అయితే రికవరీ ఏజెంట్ల వేధింపులు బెల్లంపల్లిలో పోలీసులకు బాధితుల ఫిర్యాదు బెల్లంపల్లి, వెలుగు:
Read Moreరూ.190 కోట్లతో బాసర ఆలయ మాస్టర్ ప్లాన్..
టెంపుల్ ను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం గోదావరి పుష్కరాల కోసం ప్రణాళికలు సిద్ధం ట్రిపుల్ ఐటీని మరింత అభివృద్ధి చేస్తాం విద్యార్థులు మనోధైర్య
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్..నస్పూర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా నస్పూర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది.
Read Moreఅనుమానాస్పదంగా... నానమ్మ, మనుమరాలు మృతి ..మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన
మంచిర్యాల, వెలుగు : ఓ వృద్ధురాలితో పాటు ఆమె మనుమరాలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్వాడ ఎ క్యాబి
Read Moreమాది రైతు ప్రభుత్వం ... నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇస్తాం.. మంత్రి జూపల్లి
బాసర, సోన్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి నిర్మల్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ర
Read Moreతెలంగాణలో విషాదం.. పిడుగులు పడి ఒకే రోజు ఆరుగురు మృతి
తెలంగాణలో విషాదం నెలకొంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు ఇవాళ (సెప్టెంబర్ 10న)ఒకే రోజు వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు చనిపోయారు. న
Read Moreహాస్టల్ భోజనంలో పురుగులు..కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు బుధవారం (సెప్టెంబర్ 10) ఆందోళనకు దిగారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం
Read Moreఉట్నూర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
ఆదిలాబాద్, వెలుగు: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆదిలాబాద్ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఉట్నూర్ పోలీసు స్టేషన్లో కమాండ్
Read Moreమున్సిపల్ వర్కర్లకు సెప్టెంబర్ 25లోపే జీతాలివ్వాలి : సుదమల్ల హరికృష్ణ
మంచిర్యాల, వెలుగు: దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కాంట్రాక్ట్వర్కర్లకు ఈనెల 25లోపే జీతాలు చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్
Read More