ఆదిలాబాద్

ఎమ్మెల్యే  పాయల్ శంకర్ కు అభివృద్ధిపై విజన్ లేదు : మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  పాయల్​ శంకర్‌‌ ఎమ్మెల్యేగా గెలిచాననే అహం తప్పా..  అభివృద్ధిపై విజన్ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజ

Read More

ప్రజా సమస్యల్ని పరిష్కరించండి : కలెక్టర్ అభిలాష అభినవ్

ఆయా జిల్లాల్లో కొనసాగిన ప్రజావాణి పాల్గొన్న కలెక్టర్లు నిర్మల్, వెలుగు:  ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష

Read More

వెదురు సాగుకు సర్కారు ప్రోత్సాహం

జిల్లాలో ఈ  ఏడాది టార్గెట్​ 5 వేల ఎకరాలు ఫ్రీగా మొక్కల పంపిణీ.. మూడేండ్ల దాక సబ్సిడీలు ఇప్పటివరకు ఆరు ఎకరాల్లో సాగు.. మరో ఆరు దరఖాస్తులు 

Read More

దివ్యాంగులకు ఇకపై యూడీఐడీ కార్డులు..ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకుంటే ఇంటికే కార్డు

ఈ కార్డు ఉన్నోళ్లకే కేంద్ర ప్రభుత్వ పథకాలు 21 రకాల వైకల్యాలకు గుర్తింపు  మంచిర్యాల, వెలుగు : దివ్యాంగుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభ

Read More

జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో జగదీశ్వర్​ రెడ్డి, కేటీఆర్ ​దిష్టి బొమ్మల దహనం నెట్​వర్క్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్​పై బీఆర్ఎస్ ఎమ్

Read More

సింగరేణి సంస్థ పరిరక్షణే ఐఎన్టీయూసీ లక్ష్యం : జనక్ ప్రసాద్

నస్పూర్, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణే ఐఎన్టీయూసీ లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగుతామని సంఘం సెక్రటరీ జనరల్, తెలంగాణ ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి చ

Read More

ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే అభివృద్ధి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్

నిర్మల్, వెలుగు: ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. కార్యవాహ నిర్మల్ జిల్లా కన్వీనర

Read More

మంచిర్యాల జిల్లాలో కంట్లో కారం కొట్టి..  బాత్రూంలో బంధించి పుస్తెలతాడు చోరీ

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట టౌన్ లో ఘటన లక్సెట్టిపేట, వెలుగు: మహిళ కంట్లో కారంకొట్టి.. బంధించి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లా

Read More

ఇంటిగ్రేటెడ్​ డిగ్రీ.. విద్యార్థులకు వరం

లక్సెట్టిపేట మోడల్​డిగ్రీ కాలేజీలో అందుబాటులో కోర్సు నాలుగేండ్లలో ఇటు బీఏ, అటు బీఈడీ పూర్తి చేసే చాన్స్​  ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థ

Read More

విశాఖ ట్రస్టు ద్వారా ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నాం: సరోజా వివేక్ వెంకటస్వామి

విశాఖ ట్రస్టు ద్వారా విద్యారంగంలో ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ మి

Read More

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ క్లాసులు ప్రారంభం

ప్రారంభించిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిర్మల్/ఆసిఫాబాద్/లక్సెట్టిపేట/జైపూర్/ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన

Read More

ఆదివాసీల సంక్షేమానికి ప్రాధాన్యం : డీసీపీ భాస్కర్

తాండూరు, వెలుగు: ఆదివాసీ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రధాన్యం ఇస్తామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. హైదారాబాద్​కు చెందిన రాబిన్ హుడ్ ఆర్మీ స్లో మ

Read More

విశాక ట్రస్ట్ ద్వారా రెండు స్కూళ్లకు బెంచీలు

చెన్నూరు, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో విశాక ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని గొల్లగూడెం, చెల్లాయిపేట ప్రభుత్వ

Read More