ఆదిలాబాద్

రైస్ మిల్లర్ల వద్దనే యాసంగి ధాన్యం..2022–23కు చెందిన వడ్లు పక్కదారి!

మొత్తం ధాన్యం విలువ రూ.301 కోట్లు 17,415 ఎమ్ టీ ఎస్ లు మాత్రమే రికవరీ చేసుకున్న కాంట్రాక్టర్ రికవరీ ధాన్యం విలువ రూ.35 కోట్లు మిగతా రూ.265.91

Read More

పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి.. మంచిర్యాల జిల్లా ప్రజలు జాగ్రత్త !

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఓ లేగ దూడపై దాడి చేయడంతో దూడ మృతి చెందింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మంచిర్యాల

Read More

తాగునీటి కోసం రోడ్డెక్కిన తరోడ వాసులు

ముథోల్, వెలుగు: ముథోల్ మండలం తరోడ గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం భైంసా–బాసర రహదా

Read More

ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కాగజ్ నగర్, వెలుగు: వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అలర్ట్​గా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వ

Read More

పాపం.. ఈమె యాక్సిడెంట్లో చనిపోయింది.. కట్నం పైసలు తిరిగివ్వాలని డెడ్ బాడీతో ఆందోళన

కోల్‌బెల్ట్, వెలుగు: తన కూతురు పెండ్లి సమయంలో ఇచ్చి కట్నం డబ్బులను తిరిగి ఇచ్చేయాలని ఆమె డెడ్​బాడీతో ఆందోళన చేపట్టారు. రామకృష్ణాపూర్లోని శివాజీన

Read More

కడెం గేట్లు ఓపెన్

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో శనివారం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి గోదావరిలోకి

Read More

ఊళ్లోకి రావాలంటే షరతులు వర్తిస్తాయ్!

ఓ గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడంతో గ్రామపెద్దలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామంలోకి బయటి వారు రావాలంటే కొన్ని షరతులు విధి

Read More

ఆదిలాబాద్ పట్టణం రాంనగర్కాలనీలోని ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు రూ.14 లక్షలతో ఉడాయించారు. ఆదిలాబాద్ ​పట్టణం రాంనగర్​కాలనీలోని ఎస్​బీఐ బ్రాంచ్​ఏట

Read More

ఆదుకున్నవర్షాలు .. కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద మూడు రోజుల్లో మారిన పరిస్థితి లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండాలని హెచ్చరిక నిర్మల్, వెలుగు: కొద్

Read More

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే చెప్పారు. శుక్రవారం ఆసిఫాబాద్ ​జిల్లా కేంద్రం

Read More

జర్నలిస్టులపై కలెక్టర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : సత్యం

కోల్​బెల్ట్, వెలుగు: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్​డేగ సత్యం తెలిపారు. శుక్రవా

Read More

నిర్మల్ నియోజక వర్గంలో అభివృద్ధికి ఎమ్మెల్యే అడ్డుపడుతున్నరు : మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

    మెడికల్ కాలేజీ పనులు  చేపట్టకపోతే ధర్నా చేస్తా     మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్, వెలుగు: ఎమ్మెల్యే

Read More

మానవ అక్రమ రావాణా నేరం :ఏఎస్పీ చిత్త రంజన్

జైనూర్, వెలుగు: మానవ అక్రమ రవాణా నేరమని ఏఎస్పీ చిత్తరంజన్​తెలిపారు. దీనిపై శుక్రవారం జైనూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో డీఆర్‌డీఏ, ప్రజ్వల స్వచ్ఛంద

Read More