ఆదిలాబాద్
శబరి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మంచిర్యాలకు జిల్లాకు చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి
మంచిర్యాల: శబరి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంచిర్యాలకు చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. పాలకుర
Read Moreమంత్రి పదవి కంటే చెన్నూరు నియోజకవర్గ ప్రజలే ఎక్కువ: మంత్రి వివేక్
మంచిర్యాల: మంత్రి పదవి కంటే తనకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలే ఎక్కువని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తనకున్న ఏకైక లక్ష్యమని తెలి
Read Moreసర్పంచ్ లతో కలిసి అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కోవా లక్ష్మి
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి జైనూర్, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల సహకారంతో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా
Read Moreసీఎం సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి..మంత్రి జూపల్లి ఆదేశాలు
నిర్మల్/లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర
Read Moreప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంత్రి సమక్షంలో కాంగ్రెస్లోకి చేరికలు కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రా
Read Moreఇంద్రాదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు..ఝరితో కేస్లాపూర్కు బయలుదేరిన మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి, వెలుగు: కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజలకు ముందు నిర్వహించే ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు బుధవారం పూర్తిచేశారు. డిసెంబర్30న
Read Moreఆదిలాబాద్లో స్లాటర్ హౌస్ తొలగింపు
బీజేపీతోనే సమస్యలు పరిష్కారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్, వెలుగు: బీజేపీకి ఓటు వేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని,
Read Moreభైంసా పట్టణాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి..తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.28 కోట్లు రిలీజ్: ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు: భైంసా పట్టణాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే రామారావు పటేల్అన్నారు. భైంసాలోని తన నివాసంలో
Read Moreబాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్.. గోదావరి వెంట ఉన్న ప్రతి ఆలయం డెవలప్
వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు : ‘రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రతి ఆలయాన్ని డెవలప్ చేస్తున్నం, బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్&zwn
Read Moreసాగునీటి విడుదలకు సదర్ మాట్ సిద్ధం!..జనవరి 16న ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
గత సర్కారు నిర్లక్ష్యంతో పదేండ్ల నుంచి నిలిచిన పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే కంప్లీట్ వచ్చే యాసంగి పంటలకు సాగు న
Read Moreఅందుబాటులోకి గోదావరి ఇసుక..కొల్లూరులో రీచ్ను ప్రారంభించిన మంత్రి వివేక్
చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు తీరిన సాండ్ కష్టాలు అన్ లైన్ బుకింగ్ ద్వారా తక్కువ ధరకే సప్లై రూ.1,850 కే ట్రాక్టర్ చెన్నూర్, వెలుగు:&n
Read Moreకేస్లాపూర్ జాతర.. ఇంద్రా దేవికి పూజలు.. మర్రి చెట్టుపై గంగా జలం భద్రపర్చిన మెస్రం వంశీయులు
కేస్లాపూర్కు పయనమైన పూజారులు హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇందవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ఇంద్రాదేవికి పూజలు నిర్వహించారు మెస్
Read Moreకాగజ్ నగర్ డివిజన్లోని ప్రాణహిత దాటించి పశువుల అక్రమ రవాణా..18 పశువులతో వెళ్తున్న బొలెరో వాహనం పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువుల రవాణా ఆగడం లేదు. అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాదారులు రూటు మార్చి ప్రాణహిత
Read More












