జమ్మికుంట, వెలుగు: రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ చెప్పారు. బుధవారం జిల్లాలోని ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో అగ్రి లీగల్ రూమ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా ఏర్పడిన సమస్యలను చట్టప్రకారం ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. పహాణీలో సమస్యలు, రుణాల వాయిదాల చెల్లింపులు, తదితర సమస్యలపై కోర్టుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడే వారి కోసం మండలంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.భగవాన్ రెడ్డి. సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి, వ్యవసాయ సంచాలకురాలు జి.సునీత, మండల వ్యవసాయ అధికారి గుర్రం రజిత తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్
- కరీంనగర్
- April 20, 2023
లేటెస్ట్
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
- మరిన్ని సెక్టార్లలో ఈజీ కానున్న..ఎఫ్డీఐ రూల్స్
- ఫైనల్లో సాత్విక్ చిరాగ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు