పంటనష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం : ఏవో అబ్దుల్ మాలిక్

పంటనష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం :  ఏవో అబ్దుల్ మాలిక్

గూడూరు, వెలుగు: అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏవో అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల మండలంలో వరి సుమారు 980ఎకరాల్లో , పత్తి 190ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేసినట్లు చెప్పారు.