ఏపీలో వరుసగా మూడో ఏడాది YSR వాహనమిత్ర లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్. కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నెల రోజుల ముందుగానే ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామన్నారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి 2 లక్షల 48 వేల మందికి 248 కోట్ల నగదు జమ చేశారు. దేశంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది ఒక్క ఏపీ ప్రభుత్వమేనని చెప్పారు జగన్. వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తుకు మరో నెలపాటు గడువు ఉందన్నారు. ప్రభుత్వంపై టీడీపీ నేతల విమర్శలను కొట్టిపారేశారు జగన్. టీడీపీ హయాంలో వాహనాలపై భారీగా పెనాల్టీలు విధించారని మండిపడ్డారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేలు సాయం
- ఆంధ్రప్రదేశ్
- June 15, 2021
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి