కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించడానికి ఉపయోగించే జీపీఎస్ వ్యవస్థను బ్యాన్ చేయనున్నట్లు ప్రముఖ కంపెనీలైన ఆపిల్ మరియు గూగుల్ ప్రకటించాయి. కరోనా పాజిటివ్ కేసులను కనిపెట్టడానికి జీపీఎస్ కు బదులు మరో కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తేనున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. దాదాపు స్మార్ట్ ఫోన్లన్నీ ఆపిల్ మరియు గూగుల్ యాప్స్ తోనే నడుస్తాయి. అందువల్ల వాటిలో జీపీఎస్ మరియు బ్లూటూత్ చాలా మఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులను ట్రేస్ చేయడం కోసం వాడటం వల్ల స్మార్ట్ ఫోన్ యూజర్ల వ్యక్తిగత డాటా కూడా లీకయ్యే ప్రమాదముందని కంపెనీలు అంటున్నాయి. అందుకే కరోనా కేసులను ట్రేస్ చేయడం కోసం జీపీఎస్ కు బదులు మరో కొత్త ట్రేసింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీలు తెలిపాయి. అందుకోసం సంయుక్తంగా పనిచేస్తామని కూడా తెలిపాయి. అయితే ఈ కొత్త ట్రేసింగ్ సిస్టమ్తో కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే ట్రేస్ చేయగలరని.. అందుకోసం జీపీఎస్ మరియు బ్లూటూత్ అవసరం ఉండదని కంపెనీలు తెలిపాయి. అంతేకాకుండా.. ఒక దేశానికి ఒక ట్రేసింగ్ యాప్ ని మాత్రమే అనుమతించాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా కంపెనీలు తెలిపాయి.
ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ బ్యాన్ చేసిన ఆపిల్, గూగుల్
- టెక్నాలజి
- May 5, 2020
లేటెస్ట్
- జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
- GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
- సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...
- ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాలు..భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్ట్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- V6 DIGITAL 18.05.2024 EVENING EDITION
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!