ఎమ్మెల్సీ ఎన్నికల్లో గూగుల్ పే, పేటీఎంల ద్వారా అధికార పార్టీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిందన్నారు. బీజేపీ నేత రామచందర్ రావు కామెంట్స్. ఈ మేరకు ఎన్నికల పధాన అధికారి శశాంక్ గోయల్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగంపై సీబీఐతో విచారణ జరపాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా డబ్బులు పంపిణీ చేసిందని..దొంగ సర్టిఫికేట్స్ తో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారన్నారు.పీఆర్సీపై లీకులిచ్చి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో ఇలాంటి పరిస్థితి జరగకుండా అధికారులు చూడాలన్నారు.
గూగుల్ పే, పేటీఎంల ద్వారా ఓటర్లకు డబ్బులు
- తెలంగాణం
- March 22, 2021
లేటెస్ట్
- ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నీలం మధు : వాకిటి శ్రీహరి
- త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం : కొండా సురేఖ
- కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క
- 123 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- కాంగ్రెస్లోకి మరో ముగ్గురు కౌన్సిలర్లు
- బోథ్ బీజేపీ, బీఆర్ఎస్కు భారీ షాక్
- వంశీకృష్ణకు దివ్యాంగ సంఘాల జేఏసీ మద్దతు
- గడ్డం వంశీకృష్ణకే మాలల మద్దతు : చెన్నయ్య
- గడ్డం వినోద్ సమక్షంలో .. కాంగ్రెస్లోకి మరో ముగ్గురు కౌన్సిలర్లు
- ఎన్నికల విధులకు గైర్హాజరైన 40 మంది సస్పెండ్
Most Read News
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
- T20 World Cup 2024: ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్.. ఎందులో చూడాలంటే..?