రఫెల్ యుద్ద విమానాల కొనుగోలు అగ్రిమెంట్ పై లోక్సభను కుదిపేయగా… దానిపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన తన పత్రిక సామ్నాలో బీజేపీ తీరును ఎండగట్టింది. శివసేన లోక్సభలో బీజేపీని నిలదీసిన తీరును సామ్నా రాసుకొచ్చింది. రఫేల్ వివాదంలో మద్దతిచ్చిన వారిని దేశభక్తులుగా, ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా ఎందుకు చేస్తున్నారంటూ బీజేపీని ప్రశ్నించింది. లోక్సభలో రఫెల్ అంశంపై తాజాగా బయటకొచ్చిన లేఖపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదు అంటూ…ఈ విషయంలో అనవసరంగా ప్రతిపక్షాలను ఎందుకు నిందిస్తున్నారు అంటూ ప్రశ్నించింది. చౌకీదారే దొంగ అనే నింద కాంగ్రెస్ కారణంగా రాలేదని…అది మోడీ అవలంబిస్తున్న విధానాలతోనే వచ్చిందంటూ తీవ్రంగా విమర్శలు చేసింది.
మోడీ విధానాల కారణంగానే ఆ నింద
- దేశం
- February 9, 2019
లేటెస్ట్
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు
- హైదరాబాద్ పై ఔరంగజేబు కన్ను.. గోల్కండను ఆక్రమించిన తీరు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- ఆపరేషన్ చేసి కడుపులో కాటన్ వదిలేసిన డాక్టర్
- కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు
- విద్యుత్శాఖ అలర్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
- పోలింగ్ తీరు పరిశీలించిన ఆఫీసర్లు
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!