బిజినెస్

Layoffs : ఫోన్లు చేసి ఉద్యోగాలు పీకేస్తున్న బైజూస్

బైజూస్ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈక్రమంలో సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాని నిర్ణయించుకుంది. దాదాపు 500 మంది ఉద్యోగు

Read More

విస్తారా ఎయిర్‌లైన్స్‌లో పైలట్ల కొరత

ఢిల్లీ : విమానయాన సంస్థ విస్తారా పైలట్ల కొరతను ఎదుర్కొంటోంది. తగినంత సిబ్బంది లేకపోవడంతో నిన్న 50 విమానాలు రద్దు చేసిన విస్తారా..  ఇవాళ మరో 38 వి

Read More

ఆ రెండు బ్యాంకులు ఒక్కటయ్యాయి.. అవి ఏంటంటే...

మరో రెండు బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం లభించగా.. ఏప్రిల్ 1 న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.ఏయూ స్మ

Read More

కిలో వెండి 82 వేల రూపాయలా.. దివాళీకి లక్ష అవుతుందా..!

బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రోజురోజు పెరుగుతున్నాయి. 2024, ఏప్రిల్ 2వ తేదీన కిలో వెండి 82 వేల రూపా

Read More

మార్చిలో జీఎస్టీ వసూళ్లు..రూ. 1.78 లక్షల కోట్లు

న్యూఢిల్లీ :  ట్రాన్సాక్షన్లు పెరగడంతో ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 11.5 శాతం పెరిగి రూ. 1.78 లక్షల కోట్లకు చేరుకున్నాయి.   గత ఆర్థిక సం

Read More

తగ్గిన ఎల్పీజీ, ఏటీఎఫ్​ ధరలు

న్యూఢిల్లీ : విమానాల్లో వాడే జెట్ ఇంధనం (ఏటీఎఫ్)​ ధర స్వల్పంగా తగ్గింది. హోటళ్లు,  రెస్టారెంట్లు వంటి సంస్థలు ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ రేట్లు తగ

Read More

ఇవాస్​ నుంచి బీఎల్​ డీసీ ఫ్యాన్లు

హైదరాబాద్​, వెలుగు :  భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫోటాన్ ఆర్బ్ సీవ్ (పీఓఎస్​) టెక్నాలజీ గల మాగ్నస్​ ఫ్యాన్లను మార్కెట్​కు పరిచయం చేసినట్టు ఇవాస్​

Read More

పెట్రోల్, డీజిల్ బండ్ల తొలగింపు సాధ్యమే : మంత్రి నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : భారత్‌‌ను గ్రీన్ ఎకానమీగా మార్చేందుకు పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా వదిలించుకోవడం ‘నూరు శాతం’ సాధ్యమని కేంద్ర ర

Read More

సూపర్ వాల్యూస్ డేస్​లో భారీ డిస్కౌంట్లు

హైదరాబాద్​, వెలుగు : ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అమెజాన్ ఫ్రెష్ (కిరాణా సరుకుల విభాగం) సూపర్ వాల్యూ డేస్ ​పేరుతో ఆఫర్లను ప్రకటించింది. తాజా పం

Read More

కొనసాగుతున్న మార్కెట్ లాభాలు

   22,530 దగ్గర నిఫ్టీ ఆల్‌‌ టైమ్ హై ముంబై :  బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సోమవారం కొత్త గరిష్టాలను

Read More

బంగారం ధర@ రూ.68 వేల 420

    హైదరాబాద్​లో రూ.69,380 న్యూఢిల్లీ :  దేశ రాజధానిలో బంగారం ధర (10 గ్రాములు) సోమవారం రూ.1,070 పెరిగి ఆల్‌‌టైమ్

Read More

వచ్చే 10 ఏళ్లలో..ఆర్‌‌‌‌బీఐకి 3 టార్గెట్స్‌‌

    క్యాష్‌‌లెస్ ఎకానమీని ప్రమోట్ చేయాలన్న ప్రధాని మోదీ     అందరికీ ఆర్థిక ఫలాలు అందేలా  చేయాలని పిలుపు

Read More

రద్దయిన 2వేల నోట్లలో 97శాతం తిరిగి వచ్చాయి: ఆర్బీఐ

ముంబై: రద్దయిన 2వేలనోట్లు ఇప్పటివరకు 97.69 శాతం తిరిగి బ్యాంకుకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇంకా రూ. 8,202 కోట్ల విలువైన నోట్లు

Read More