కామారెడ్డి తనిఖీల్లో నగదు పట్టివేత

కామారెడ్డి తనిఖీల్లో నగదు పట్టివేత

కామారెడ్డి టౌన్,​బోధన్, భిక్కనూరు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో నగదు పట్టుకున్నారు. బోధన్​ కొత్త బస్టాండ్​సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.4 లక్షలు, కామారెడ్డి టౌన్​లో రూ. లక్షా పదిహేడు వేలు, భిక్కనూరులో రూ.లక్షా ఎనభై వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.